ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ టీనేజ్ కుమార్తె కిమ్ జు ఆయే తొలిసారి విదేశీ పర్యటనలో కనిపించారు. ఈ నెల 2న ఆమె తన తండ్రితో కలిసి చైనాకు వెళ్లారు. కిమ్ తో కలిసి ఆమె రైలులో బీజింగ్కు వెళ్లారు. వారికి �
ముగ్గురు ప్రపంచ నేతలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విరుచుకుపడ్డారు. చైనాలో జరిగిన అతిపెద్ద కవాతుకు చైనా అధ్యక్షుడు జిన్పింగ్, కిమ్ జోంగ్ ఉన్, పుతిన్ హాజరయ్యారు. వారు కవాతులో పాల్గొంటున్న వేళ.. ముగ్�
Putin : చైనా టూరులో ఉన్న పుతిన్, కిమ్ కలుసుకున్నారు. ఆ ఇద్దరూ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంలో కిమ్కు థ్యాంక్స్ చెప్పారు పుతిన్. ఉక్రెయిన్ వార్లో ఉత్తర కొరియా దళాలు సహకరించినట్లు పుతిన్ పే
Kim Jong Un : ఉత్తర కొరియా నేత కిమ్ జాంగ్ ఉన్.. చైనా ట్రిప్కు వెళ్లారు. బీజింగ్లో జరుగనున్న మిలిటరీ పరేడ్ను తిలకించేందుకు ఆయన ప్రయాణం చేపట్టారు. తనకు చెందిన బుల్లెట్ప్రూఫ్ రైలులో ఆయన ప్రయాణిస్�
North Korea: ఉక్రెయిన్ యుద్ధంలో సహకరించిన ఉత్తర కొరియా సైనికులకు పుతిన్ థ్యాంక్స్ తెలిపారు. నార్త్ కొరియా సైనికులు చూపిన హీరోయిజాన్ని, స్పూర్తి, సాహసాన్ని అభినందిస్తున్నట్లు వెల్లడించారు. మరో వైపు క�
North Korea: ఉత్తర కొరియా కొత్త యుద్ధ నౌకను ఆవిష్కరించింది. ఆ నౌక సుమారు అయిదు వేల టన్నుల బరువు ఉన్నది. బహుళ ప్రయోజనాలు కలిగిన ఆ యుద్ధనౌకను ఉత్తర కొరియా నేత కిమ్ జాంగ్ ఉన్ ఆవిష్కరించారు.
యుద్ధ వ్యూహాల్లో చెప్పుకోదగ్గ ముందడుగు పడింది. భారత సైన్యంలోని ఫ్లూర్-డీ-లిస్ బ్రిగేడ్ విజయవంతంగా ఆత్మాహుతి దాడి చేయగల ఫస్ట్ పర్సన్ వ్యూ (ఎఫ్పీవీ) డ్రోన్ను పరీక్షించింది.
తాను మొదటి పర్యాయం అధికారంలో ఉన్నపుడు పలుమార్లు సమావేశమైన ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్తో తనకు ఇప్పటికీ మంచి సంబంధాలు ఉన్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు.
Vladimir Putin | రష్యా-ఉత్తర కొరియా దేశాల మధ్య బంధం మరింత బలపడుతోంది. ఉక్రెయిన్తో యుద్ధంలో తమకు అన్ని విధాలుగా సాయం అందిస్తున్న కిమ్కు పుతిన్ (Vladimir Putin) బహుమతులు (Gifts) పంపుతున్నారు.
తన మిత్రదేశమైన రష్యాకు మరిన్ని బలగాలను పంపడానికి ఉత్తర కొరియా నిర్ణయించింది. ఉక్రెయిన్తో రష్యా జరుపుతున్న యుద్ధంలో సహాయంగా లక్ష బలగాలను ఆ దేశానికి పంపేందుకు ఆ దేశ అధినేత కిమ్ అంగీకారం తెలిపారని తెలి�
రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు సహాయంగా ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ తన సైనిక బలగాలను పంపారని దక్షిణకొరియా నిఘా సంస్థ పేర్కొంది. ఈ చర్య ఉత్తర కొరియా, పశ్చిమ దేశాల మధ్య ప్రతిష్టంభనను మరింత తీవ్
కొరియా ద్వీపకల్పంలో యుద్ధమేఘాలు అలుముకుంటున్నాయి. ఉత్తర కొరియా, దక్షిణ కొరియా మధ్య మరోసారి ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. దక్షిణ కొరియాపై పూర్తి స్థాయి యుద్ధానికి దిగేందుకు ఉత్తర కొరియా సిద్ధమవుతున్నదనే వ�
ఒక వైపు దక్షిణ కొరియాతో ఉన్న మార్గాలను పేల్చివేయడం ద్వారా సరిహద్దులను శాశ్వతంగా మూసివేస్తున్న కిమ్ నేతృత్వంలోని ఉత్తర కొరియా ప్రభుత్వం మరో సంచలన చర్యకు తెరతీసింది.
ఉత్తర కొరియా అన్నంత పని చేసింది. దక్షిణకొరియాతో అనుసంధానం చేసే సరిహద్దులోని రోడ్డు, రైల్వే మార్గాలను పేల్చేసింది. దక్షిణ కొరియా సైన్యం మంగళవారం ఈ విషయం వెల్లడించింది. ఉత్తర కొరియా చర్యతో ఇరు దేశాల మధ్య ఉ�