North Korea : తాజాగా, అధిక సామర్ధ్యం కలిగిన క్షిపణుల ఫ్యుయెల్ ఇంజిన్ను ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ పరీక్షించాడు. దేశ సైనిక వ్యూహాత్మక శక్తి, సామర్ధ్యాల్ని పెంచే లక్ష్యంతో ఈ క్షిపణుల ఇంజిన్ను ఉత్తర క�
Kim Jong Un : అమెరికా దూకుడును ఉత్తరకొరియా నేత కిమ్ జాంగ్ ఉన్ తప్పుపట్టారు. అమెరికా సర్కారు ఉగ్రదాడులకు పాల్పడుతున్నట్లు ఆయన ఆరోపించారు. పార్లమెంట్లో ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తమ దేశ �
North Korea : ఉత్తర కొరియా నేత కిమ్ జాంగ్ ఉన్ 13 ఏళ్ల కుమార్తె యుద్ధ ట్యాంక్ను నడిపింది. ఈ ఘటనకు చెందిన ఫోటోలను ప్రభుత్వం మీడియా రిలీజ్ చేసింది. ఆ అమ్మాయి ఆర్మీ ట్యాంక్ను డ్రైవ్ చేస్తుండగా.. ఆమె పక్కనే �
Kim Jong Un : ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ అక్కడ మరో సంచలనం సృష్టించాడు. సుప్రీం పీపుల్స్ అసెంబ్లీకి జరిగిన పార్లమెంటరీ ఎన్నికల్లో కిమ్ పార్టీ ఏకంగా 99.93 శాతం ఓట్లతో ఘన విజయం సాధించింది.
శత్రు దేశాలపై అణ్వాయుధాలను ప్రయోగించ గల రాకెట్ లాంచర్లను ఉత్తర కొరియా పరీక్షించింది. అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్, కుమార్తె కిమ్ జు ఆ సమక్షంలో శనివారం ‘600 ఎంఎం క్యాలిబర్' 12 మల్టీపుల్ రాకెట్ లాంచర్లను
Kim Jong Un : ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ తన దేశంలో ఆయుధాలు పెంచుకోవడంపై దృష్టిపెట్టాడు. తాజాగా అధునాతన లైట్ పిస్టల్స్ తయారు చేశాడు. ఈ మేరకు పిస్టల్స్ ఫ్యాక్టరీలో కొత్తగా తయారు చేసిన ఆయుధాల్ని కిమ్ పరీక్�
Kim Jong Un: ఉత్తర కొరియా నేత కిమ్ జాంగ్ ఉన్.. ప్రభుత్వ, మిలిటరీ అధికారులకు కొత్త స్నైపర్ రైఫిళ్లను బహూకరించారు. ఇటీవల వారం రోజుల పాటు అధికార పార్టీ సంబరాలు నిర్వహించిన నేపథ్యంలో ఆయన ఈ రైఫిళ్లను అ�
ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ వారసత్వంపై ఆయన సోదరి, కుమార్తె మధ్య పోరాటం సాగవచ్చంటూ దక్షిణ కొరియాకు చెందిన నిఘా వ్యవస్థ నివేదిక వెల్లడించింది. కిమ్ జోంగ్ ఇటీవలి కాలంలో తన 13 ఏండ్ల కుమార్తె కిమ్ జ�
Squid Game | స్కిడ్ గేమ్ వంటి దక్షిణ కొరియా టీవీ షోలను వీక్షించినా, కే-పాప్ను ఆలకించినా ఉత్తర కొరియా ప్రభుత్వం తన ప్రజలకు మరణశిక్ష విధిస్తున్నదని మానవ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ తాజాగా వెల్లడించిం�
బటన్ నొక్కితే వేల కిలోమీటర్లు దూసుకెళ్లడానికి దక్షిణ చైనాలోని వ్యవసాయ క్షేత్రాల్లో సిద్ధంగా ఉన్న అణు క్షిపణుల్లో ఇంధనానికి బదులుగా నీరు ఉన్నట్లు అమెరికా నిఘా వర్గాల నివేదికలు వెల్లడించాయి. 2024లో చైనా �
సియోల్ : వెనెజువెలాపై అమెరికా సైన్యం దాడి సంచలనంగా మారిన తరుణంలో ఉత్తర కొరియా ఊహించని షాకిచ్చింది. జపాన్ భూభాగానికి సమీపంలో బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించింది.
తమ దేశంలోని గిజ్హౌ ప్రావిన్స్లో ఒక నది, లోయపైన 625 మీటర్ల (2,051 అడుగులు) ఎత్తులో హుయజియాంగ్ కెన్యాన్ వంతెనను ప్రారంభించినట్టు చైనా ప్రభుత్వ మీడియా ఆదివారం వెల్లడించింది.
ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ టీనేజ్ కుమార్తె కిమ్ జు ఆయే తొలిసారి విదేశీ పర్యటనలో కనిపించారు. ఈ నెల 2న ఆమె తన తండ్రితో కలిసి చైనాకు వెళ్లారు. కిమ్ తో కలిసి ఆమె రైలులో బీజింగ్కు వెళ్లారు. వారికి �