ఉక్రెయిన్-రష్యా యుద్ధం తీవ్రరూం దాల్చింది. ఆదివారం రాత్రి నుంచి రాజధాని కీవ్ సహా ఉక్రెయిన్ నగరాలపై రష్యా సైన్యం భారీ ఎత్తున క్షిపణి, డ్రోన్లతో విరుచుకుపడుతున్నది. ఈ దాడుల్లో కనీసం నలుగురు చనిపోయారని,
ఉక్రెయిన్ రాజధాని కీవ్పై రష్యా మరోసారి బాంబుల వర్షం కురిపించింది. వారం రోజుల క్రితం కీవ్తో పాటు పలు ఇతర నగరాలపై క్షిపణులతో దాడులు చేసిన రష్యా బలగాలు.. ఈ సారి ఆత్మాహుతి డ్రోన్లతో కీవ్పై విరుచుకుపడ్డా�
తీవ్ర పర్యవసానాలు ఎదుర్కోక తప్పదు అమెరికా, మిత్రదేశాలకు రష్యా హెచ్చరిక స్వీడన్, ఫిన్లాండ్ దేశాలు నాటోలోచేరే అవకాశాలపైనా ఘాటు స్పందన కీవ్పై మరిన్ని దాడులు తప్పవని వెల్లడి కీవ్, ఏప్రిల్ 15: ఉక్రెయిన్�
ఉక్రెయిన్ యుద్ధ చీఫ్గా సీనియర్ జనరల్ కీవ్ స్వాధీనం విఫలం అవడమే కారణం బయలుదేరిన రష్యా మరో యుద్ధ కాన్వాయ్ 13 కిలోమీటర్ల మేర వాహనాల్లో ఫిరంగులు కీవ్ సమీపంలో సామూహిక ఖననం పదుల సంఖ్యలో మృతదేహాలు గుర్త�
కీవ్, చెర్నిహివ్పై విరుచుకుపడ్డ రష్యా మైకోలివ్పై దాడుల్లో 20 మంది మృతి కీవ్, మార్చి 31: బలగాలను ఉపసంహరిస్తామన్న రష్యా మాటమార్చింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ సరిహద్దులు, చెర్నిహివ్లోని జనావాసాలపై గురు
ఇండ్లల్లోకి చొరబడి లైంగికదాడి ఉక్రెయిన్లో రష్యా వికృతాలు కీవ్, మార్చి 23: ఉక్రెయిన్ మహిళలపై రష్యా దురాక్రమణదారులు హేయమైన చర్యలకు పాల్పడుతున్నారు. ఓ గ్రామంలోని ఇంట్లోకి చొరబడిన రష్యా సైనికులు.. ఇంటి యజ�
నగర సరిహద్దుల్లో రష్యా, ఉక్రెయిన్ భీకర పోరు చుట్టుముట్టి ముప్పేట దాడికి రష్యా యత్నం మరియుపోల్లో మసీదుపై క్షిపణి దాడి 34 మంది పిల్లలు సహా మసీదులో 86 మంది అన్ని ప్రధాన నగరాల్లో బాంబుల వర్షం రష్యా ఉగ్రవాదం ఐ
రష్యా దాడులతో ఉక్రెయిన్ మౌలిక వసతులకు వాటిల్లిన నష్టమిది కీలక నగరాలపై ఆగని రష్యా దాడులు కీవ్, మార్చి 10: సైనిక చర్య పేరిట గత 15 రోజులుగా రష్యా సాగిస్తున్న దాడుల కారణంగా తమకు రూ. 7.6 లక్షల కోట్ల నష్టం వాటిల్లి�
ఐదు రియాక్టర్ల ధ్వంసం.. ఉలిక్కిపడ్డ ప్రపంచం మరో చెర్నోబిల్ కాబోతుందని భయం రష్యా తీరుపై ప్రపంచ దేశాల విమర్శలు చెర్నోబిల్ రిపీట్కు రష్యా యత్నం: జెలెన్స్కీ జపోరిజియా పవర్ ప్లాంట్పై రష్యా బాంబు దాడి క
ఉక్రెయిన్లో విద్యార్థుల కష్టాలు దౌత్య వైఫల్యమే సమయానికి ఆదుకోని నరేంద్ర మోదీ సర్కారు నానా కష్టాలు పడి భారత్కు తిరిగొస్తున్న పిల్లలు పుష్పగుచ్ఛాలు ఇస్తూ సర్కారు పెద్దల ఫొటోలు మండిపడుతున్న యుద్ధబాధి
మమల్ని విడిచి ఎంబసీ పారిపోయింది ఉక్రెయిన్లో గాయపడిన విద్యార్థి ఆవేదన కీవ్, మార్చి 4: రష్యా, ఉక్రెయిన్ యుద్ధంతో కీవ్లో దిక్కుతోచని స్థితిలో ఉన్న భారతీయులను అక్కడి భారత ఎంబసీ ఏ మాత్రం పట్టించుకోలేదని �