కిడ్నీలలో రాళ్ల సమస్య అనేది ఒకప్పుడు వయస్సు మీద పడిన వారికి మాత్రమే వచ్చేది. కానీ ఇప్పుడు యుక్త వయస్సులో ఉన్నవారికి కూడా కిడ్నీ స్టోన్లు వస్తున్నాయి. ఈ సమస్య వచ్చేందుకు అనేక కారణాలు ఉం�
ఒకప్పుడు కిడ్నీలో రాళ్లు రావడం అరుదైన సమస్యగా కనిపించేది. ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా ఈ సమస్య పలకరిస్తున్నది. ఇందుకు మారిన జీవనశైలి ఒక కారణమైతే, అవగాహన లేకుండా తీసుకునే ఆహారం మరో కారణం.
పీడియాట్రిక్ ఆరోగ్య సంరక్షణలో ఉస్మానియా దవాఖాన ఓ మైలురాయిని దాటింది. దవాఖాన యూరాలజీ విభాగం వైద్యులు ఆరుగురు చిన్నారులకు శస్త్రచికిత్సలు చేసి మూత్రపిండాల్లోని రాళ్లను విజయవంతంగా తొలగించి వైద్యశాల కీ
ఒకప్పుడు కిడ్నీ స్టోన్లు కేవలం పురుషులకే అది కూడా 50 ఏళ్లకు పైబడిన వారికే వచ్చేవి. కానీ ఇప్పుడు చిన్న వయస్సులో ఉన్నవారికి కూడా కిడ్నీ స్టోన్లు వస్తున్నాయి. అలాగే కిడ్నీ స్టోన్ల బారిన పడుతున్న�
మన శరీరంలోని అతి ముఖ్యమైన అవయవాల్లో కిడ్నీలు కూడా ఒకటి. కిడ్నీలు వీపు కింది భాగంలో వెనుక వైపు ఉంటాయి. ఇవి చూసేందుకు అచ్చం చిక్కుడు గింజల మాదిరిగా కాస్త పెద్ద సైజులో ఉంటాయి. కిడ్నీలు మన శరీరంలో ఎప
మూత్రపిండాలు, మూత్రనాళంలో పేరుకుపోయి మూత్ర వ్యవస్థలో తీవ్రమైన నొప్పి కలిగించే స్ఫటికాలే కిడ్నీలో రాళ్లు. వీటిలో కాల్షియం ఆగ్జలేట్ స్ఫటికాలు ప్రధానమైనవి. యూరిక్ ఆమ్లం, స్ట్రువైట్, సిస్టయిన్ రాళ్లు �
కిడ్నీలో, పిత్తాశయంలో రాళ్లు కరిగించే మందులు అంటూ ప్రచారం చేయడం నిషేధమని డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) డీజీ కమలాసన్రెడ్డి తెలిపారు. హైదరాబాద్లోని బహదూర్పురాలో ఆర్ఎస్ యునానీ ఫార్మస�
Kidney Stones | ఇటీవల చాలామంది కిడ్నీలో రాళ్లతో బాధపడుతున్నారు. పని ఒత్తిడి, ఇతరత్రా కారణాలతో నీళ్లను తక్కువగా తాగడం వల్ల ఈ సమస్య వస్తుంది. నీళ్లు తక్కువగా తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన సోడియం లాంటి మినరల్స్, ఇత
మహారాష్ట్రలోని థాణేలో ఉన్న ఛత్రపతి శివాజీ మహరాజ్ దవాఖానలో 24 గంటల వ్యవధిలోనే 18 మంది మరణించడం కలకలం రేపింది. వీరిలో 13 మంది ఐసీయూలో చికిత్స పొందుతుండేవారు.
Summer | అప్పుడే ఎండలు మండిపోతున్నాయి. ఓవైపు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, మరోవైపు వాతావరణంలో మితిమీరిన తేమ కిడ్నీలకు చేటు చేస్తాయి. ఆరోగ్యవంతులైనా సరే ఎండాకాలం సూర్యుడి నుంచి తమను తాము కాపాడుకోవాలి.