Gujarat Couple | భార్యాభర్తలు (Gujarat Couple) అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించారు. అయితే ఆ జంటను ఇరాన్లో కిడ్నాప్ చేసి నిర్బంధించారు. కిడ్నాపర్లు భారీగా డబ్బులు డిమాండ్ చేశారు. చివరకు పది లక్షలు అందుకున�
నకిలీ బంగారం విక్రయించి మోసం చేశారన్న కోపంతో కిడ్నాప్ చేసి దాడి చేయడంతోపాటు ఇద్దరు మహిళలపై లైంగికదాడికి పాల్పడిన కేసులో ఏడుగురు నిందితులను అరెస్టు చేసినట్లు సీఐ ర మేశ్బాబు తెలిపారు.
యజమానిని కిడ్నాప్ చేసి, డబ్బులు వసూలు చేసేందుకు యత్నించిన కారు డ్రైవర్ కటకటాలపాలయ్యాడు. ఈ ఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. రాజేంద్రనగర్ ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల �
20 ఏళ్ల వయసున్న నలుగురు యువతులు కేవలం లైంగిక వాంఛ తీర్చుకునేందుకే తనను కిడ్నాప్ చేశారని అతడు తెలిపాడు. వారు ఉన్నత కుటుంబాలకు చెందినట్లుగా కనిపించారని, ఇంగ్లీష్లోనే మాట్లాడుకున్నారని చెప్పాడు.
భారత సంతతికి చెందిన ఎనిమిది నెలల చిన్నారిసహా నలుగురు కుటుంబసభ్యులు అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో కిడ్నాపయ్యారు. మెర్సిడ్కౌంటీలోని సెంట్రల్ వ్యాలీకి చెందిన కుటుంబం సోమవారం అపహరణకు గురైంది. ఆయ
‘కనబడుట లేదు..’ ఈ ప్రకటన మనం చాలాసార్లు చూసే ఉంటాం. ఆ ప్రకటనే పూజ అనే బాలికను తొమ్మిదేండ్ల తర్వాత తన తల్లి, అన్నయ్య దగ్గరకు చేర్చింది. హృదయానికి హత్తుకునే సంఘటన ముంబైలోని అంధేరీలో చోటుచేసుకున్నది.
ముంబై: మహారాష్ట్ర రాజకీయాలు అనేక మలుపులు తిరుగుతున్నాయి. తిరుబాటు చేసిన శివసేన మంత్రి ఏక్నాథ్ షిండే బృందం నుంచి ఒక ఎమ్మెల్యే బయటపడ్డారు. తనను కిడ్నాప్ చేశారని, బలవంతంగా గుజరాత్లోని సూరత్కు తీసుకెళ�
రాజస్ధాన్లో దారుణం వెలుగుచూసింది. ఆదివారం రాత్రి బహిర్భూమికి వెళ్లి తిరిగి వస్తున్న 13 ఏండ్ల బాలికను కిడ్నాప్ చేసి లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది. నిందితుడిని నలుగురు పి
అమరావతి: రాత్రి వేళ రైలు ఎక్కేందుకు కుటుంబ సభ్యులతో కలిసి రైల్వే స్టేషన్లో వేచి ఉన్న గర్భిణీని కొందరు కిడ్నాప్ చేశారు. రైల్వే స్టేషన్ సమీపంలోకి తీసుకెళ్లి సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆంధ్రప్ర�
మధ్యప్రదేశ్లో దారుణం జరిగింది. సీధి జిల్లాలోని హత్వా అటవీ ప్రాంతంలో 15 ఏండ్ల బాలికపై నిందితుడు పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధిత బాలిక సీధి జిల్లా దవాఖానలో చికిత్స పొందుతూ సోమవారం మ