జైపూర్: పోలీసుల నిర్లక్ష్యం వల్ల ఒక యువతిపై ముగ్గురు రెండేండ్లుగా సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. బాధితురాలు ఇటీవల ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో ఎట్టకేలకు ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. �
బంజారాహిల్స్, మార్చి 31: బంజారాహిల్స్లో యువతి కిడ్నాప్ అయిందంటూ సోషల్మీడియాలో వచ్చిన వార్తలు అబద్దమని తేలింది. మంగళవారం రాత్రి 10.15గంటల ప్రాంతంలో బంజారాహిల్స్ రోడ్ నం.2లోని ఆల్మండ్ హౌస్ పక్కసందులో