Vallabhaneni Vamsi | టీడీపీ కార్యాలయంపై దాడి కేసు, కార్యాలయ సిబ్బంది కిడ్నాప్కేసులో రిమాండ్లో ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు వల్లభనేని వంశీ విచారణ రెండో రోజు ముగిసింది.
వేర్వేరు జిల్లాల్లో ఇద్దరు చిన్నారులు కిడ్నాప్నకు గురయ్యారు. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలానికి చెందిన రాజు, లక్ష్మి దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.
కన్న ప్రేమ కన్నా పెంచిన ప్రేమ చాలా గొప్పదని అంటారు. దానిని నిజం చేస్తూ 14 నెలల క్రితం కిడ్నాపైన పిల్లవాడు కిడ్నాపర్ను వదిలి కన్న తల్లి వెంట వెళ్లనంటూ ప్రతిఘటించిన ఘటన రాజస్థాన్లో చోటుచేసుకుంది.
Hyderabad | హైదరాబాద్ రాయదుర్గంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ సురేందర్ కిడ్నాప్ కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. సురేందర్ సోదరి సహకారంతోనే కిడ్నాప్ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. సురేందర్ను ఆమె�
చిక్కడపల్లి ఠాణా పరిధిలో రియల్ ఎస్టేట్ వ్యాపారి ఈసంపల్లి రాజును కిడ్నాప్ చేసి, చితకబాదిన కేసులో వీఆర్ సీఐ యాదవెల్లి కేసరి ప్రసాద్తో పాటు షమీ మోహియొద్దీన్, కూరెల్లి రామకృష్ణకు 14 రోజుల జ్యుడీషియల్
ఐడేండ్ల బాలుడి అపహరణ కేసును సైదాబాద్ పోలీసులు మూడు రోజుల్లోనే ఛేదించారు. రూ.10 వేలకు విక్రయించిన వ్యక్తిని అరెస్టు చేసి బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు.
సొంత భావనే దోచుకోవాలని ప్లాన్ వేశాడు. కానీ తాను తీసిన గోతిలో తానే పడ్డాడు. కిడ్నాప్ డ్రామా ఆడి అడ్డంగా బుక్కాయ్యాడు. ప్రధాన సూత్రధారితో పాటు పాత్రదారులైన ఆరుగురు నిందితులను పంజాగుట్ట పోలీసులు అరెస్టు
మన్నెగూడకు చెందిన వైద్య విద్యార్థిని వైశాలిని భయపెడితే.. తనను పెళ్లి చేసుకుంటుందనే ఉద్దేశంతో ఆమెను భయపెట్టేందుకు చేసిన ప్రయత్నం బెడిసికొట్టిందని కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడు నవీన్రెడ్డి ఆదివార
ఉన్నత చదువులు చదివి.. కుటుంబానికి పేరు ప్రఖ్యాతలు తెస్తుందని ఆశించిన కన్నవారి కలలు అడియాశలయ్యాయి. అన్నింటిలో ఫస్ట్ వస్తున్న పదేండ్ల ఇందుకు మరణం కూడా అట్లే వచ్చిందంటూ కుటుంబ సభ్యులు, తోటి విద్యార్థులు, �
తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని రాగన్నగూడలో శుక్రవారం సినిమా ఫక్కీలో ఓ యువతిని సుమారు వంద మందితో వచ్చి ఓ వ్యక్తి కిడ్నాప్ చేసిన ఉదంతం సుఖాంతమైంది. కిడ్నాప్ జరిగి న 10 గంటల్లోపే ఆమెను క్షేమంగా రక్�
అమరావతి: నెల్లూరు జిల్లాలో చిన్నారిని అపహరించిన వ్యక్తిని గంటల వ్యవధిలోనే పోలీసులు గుర్తించారు. వివరాల్లోకి వెళితే.. అపహరణకు గురైన చిన్నారి తల్లి చనిపోగా, తండ్రి శీనయ్య ఆమెను వదిలేయడంతో తాతయ్యల ఇంట్లో ఉ
కుటుంబానికి దగ్గరయ్యేందుకే.. మేనమామ కిడ్నాప్ ప్లాన్.. మారేడ్పల్లి, డిసెంబర్ 24: మూడేండ్ల చిన్నారి కీర్తనను కిడ్నాప్ చేసిన మేనమామతో పాటు, అతడికి సహకరించిన మరో నలుగురిని గోపాలపురం పోలీసులు అరెస్టు చేశా
మారేడ్పల్లి : గోపాలపురం పోలీసు స్టేషన్ పరిధిలో మూడేళ్ల చిన్నారి కీర్తనను కిడ్నాప్ చేసిన సమీప బంధువుతో పాటు, సహకరించిన మరో నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. కిడ్నాప్కు గురైన చిన్నారి కీర్తనను 10 గంటల�