ధర్మపురి, డిసెంబర్ 14: ధర్మపురిలో మంగళవారం పట్టపగలు 23 ఏళ్ల యువతి కిడ్నాప్నకు యత్నించిన ఘటన కలకలం రేపింది. దుండగులు ఓ కారులో నేరుగా యువతి ఇంటికి వచ్చి ఒంటరిగా ఉన్న ఆమె నోట్లో గుడ్డలు కుక్కి కారులో బలవంతగా �
Girl Kidnap Drama | సినీ ఫక్కీలో తాను కిడ్నాప్ అయినట్లు కుటుంబాన్ని నమ్మించి, తల్లిదండ్రుల నుంచి భారీ మొత్తంలో డబ్బు వసూలు చేయడానికి ప్రయత్నించిందో అమ్మాయి.
అంధ్రప్రదేశ్ : గుంటూరు జీజీహెచ్ ఆసుపత్రిలో కిడ్నాపైన బాలుడు క్షేమంగా తల్లి ఒడికి చేరాడు. పసి కందును ఎత్తుకెళ్లిన ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించ
బేగంపేట్ సెప్టెంబర్ 28: ప్రియుడి కోసం భర్త నుంచి విడాకులు తీసుకునేందుకు ఓ మహిళ తన భర్తనే కిడ్నాప్ చేయించింది. ఈ ఘటన మంగళవారం సికింద్రాబాద్ మార్కెట్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. మెహిదీపట్నంకు చ�
వెంగళరావునగర్, సెప్టెంబర్ 24: అమీర్పేటలోని ధరకరం రోడ్డులో జరిగిన వృద్ధురాళ్ల కిడ్నాప్ కేసులో పోలీసులు కొంత పురోగతి సాధించారు. సెల్ఫోన్ సిగ్నళ్ల ఆధారంగా ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న వ్య�
కులకచర్ల : బాలికను కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకున్న వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై విఠల్రెడ్డి తెలిపారు. కులకచర్లకు చెందిన బాలిక ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఈ నెల 12న ఇంటి నుంచి బయటకు వ�
మియాపూర్ : మియాపూర్ ఠాణా పరిధిలో 13 నెలల పసికందు మృతి మిస్టరీగా మారింది. తొలుత పాప కిడ్నాప్ అయిందని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయటంతో మియాపూర్ పోలీసులు అదృశ్యం కేసు నమోదు చేశారు. కొద్ది గంటల వ్యవధిలోనే సద�
బంజారాహిల్స్,ఆగస్టు 29: మాయమాటలు చెప్పి ఇద్దరు పిల్లలను తనతో పాటు తీసుకువెళ్లిన పాతనేరస్తుడిపై బంజారాహిల్స్ పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..నాంపల్లిలో ఉంటున్న మహ
సుల్తాన్బజార్,ఆగస్టు 6 : వివాహం చేసుకునేందుకు నగరానికి వచ్చిన ఓ ప్రేమ జంట కిడ్నాప్కు గురైన కేసులో ఆరుగురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించిన ఘటన సుల్తాన్బజార్ పోలీస్స్టేషన్ పరిధిలో శుక్రవారం చో�
సుల్తాన్బజార్, ఆగస్టు 5: ప్రేమ వివాహం చేసుకునేందుకు నగరానికి వచ్చిన ఓ జంట కిడ్నాప్నకు గురైంది. ఈ సంఘటన సుల్తాన్బజార్ పీఎస్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ భిక్షపతి, ప్రత్యక్ష సాక్షు
లక్నో : సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) నేత ఐపీ సింగ్పై లక్నోకు చెందిన ఓ వ్యాపారిని కిడ్నాప్ చేసి బెదిరింపులకు గురిచేశాడనే ఆరోపణలపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితుడు అవదేష్ సింగ్ పోలీసులకు ఇచ్చ�
చెన్నై : తనతో సన్నిహిత సంబంధం నెరిపేందుకు నిరాకరించడంతో 19 ఏండ్ల బాలికను ఫ్రెండ్ సాయంతో వ్యక్తి కిడ్నాప్ చేసిన ఉదంతం తమిళనాడు రాజధాని చెన్నైలో వెలుగుచూసింది. బాలిక బుధవారం ఇంటికి తిరిగివస్త�