గయా(బీహార్) వేదికగా జరుగుతున్న ప్రతిష్టాత్మక ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో తెలంగాణ యువ జిమ్నాస్ట్ నిశిక అగర్వాల్ స్వర్ణ పతకంతో మెరిసింది. మంగళవారం జరిగిన మహిళల అర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ వ్యక్తిగత
గయా(బీహార్) వేదికగా జరుగుతున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో తెలంగాణ ప్లేయర్ల పతక జోరు దిగ్విజయంగా కొనసాగుతున్నది. గురువారం వేర్వేరు ఈవెంట్లలో రెండు స్వర్ణాలు సహా రెండు కాంస్యాలు దక్కించుకుంది.
గయా(బీహార్) వేదికగా జరుగుతున్న ప్రతిష్టాత్మక ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో తెలంగాణ పతక జోరు కొనసాగుతున్నది. బుధవారం జరిగిన పురుషుల 50మీటర్ల బ్యాక్స్ట్రోక్ పోటీలో రాష్ట్ర యువ స్విమ్మర్ మైలారి సుహాస్ ప
గయా(బీహార్) వేదికగా జరుగుతున్న ప్రతిష్టాత్మక ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో తెలంగాణ ప్లేయర్లు పసిడి పతకాలతో అదరగొట్టారు. పోటీలకు రెండో రోజైన మంగళవారం తెలంగాణకు స్విమ్మింగ్లో మూడు స్వర్ణాలు సహా సైక్లింగ
చెన్నై వేదికగా జరుగుతున్న ఖేలో ఇండియా యూత్గేమ్స్లో తెలంగాణ యువ స్విమ్మర్ వ్రితి అగర్వాల్ పసిడి ధమాకా కొనసాగిస్తున్నది. ఇప్పటికే మూడు స్వర్ణాలు సాధించిన వ్రితి.. తాజాగా మరో రెండింటిని ఖాతాలో వేసుకు�
Khelo India | చెన్నై వేదికగా జరుగుతున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో తెలంగాణ పతక జోరు దిగ్విజయంగా కొనసాగుతున్నది. మంగళవారం జరిగిన మహిళల 200మీటర్ల బ్యాక్స్ట్రోక్ ఫైనల్లో యువ స్విమ్మర్ శ్రీనిత్య సాగి 2:25:83సెకన్ల ట�
ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో తెలంగాణ స్విమ్మర్లు సత్తాచాటుతున్నారు. చెన్నై వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో ఇప్పటికే రెండు స్వర్ణాలు నెగ్గిన యువ స్విమ్మర్ వ్రితి అగర్వాల్ మూడో పసిడి పతకం ఖాతాలో వేసుకుంద
PM Modi | ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ( Khelo India Youth Games) వేదికపై ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. స్టేజ్పై నడుస్తూ కాలు స్లిప్ అయి పడిపోబోయిన తమిళనాడు ముఖ్యమంత్రి (Tamil Nadu CM) ఎంకే స్టాలిన్ (MK Stalin)కు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) �
ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో తెలంగాణ పతక ప్రదర్శన ఆకట్టుకుంటున్నది. శుక్రవారం జరిగిన పురుషుల 200మీటర్ల వ్యక్తిగత మెడ్లెలో రాష్ట్ర యువ స్విమ్మర్ సాయి నిహార్ 2: 12:70 సెకన్ల టైమింగ్తో రజతం సొంతం చేసుకున్నాడు.
ప్రతిష్ఠాత్మక ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో తెలంగాణ ప్లేయర్ల పతక ప్రదర్శన దిగ్విజయంగా కొనసాగుతున్నది. మంగళవారం జరిగిన వేర్వేరు క్రీడా విభాగాల్లో వ్రితి అగర్వాల్, వీ లోకేశ్ పసిడి పతకాలతో మెరిశారు.
ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో తెలంగాణ యువ అథ్లెట్ సురభి ప్రసన్న స్వర్ణ పతకంతో మెరిసింది. మధ్యప్రదేశ్ గ్వాలియర్ వేదికగా జరుగుతున్న టోర్నీలో జిమ్నాస్టిక్స్ టేబుల్ వాల్ట్ ఈవెంట్లో సురభి ప్రసన్న 11.63 ప�
మధ్యప్రదేశ్ వేదికగా జరుగుతున్న ప్రతిష్ఠాత్మక ఖేలోఇండియా యూత్ గేమ్స్లో తెలంగాణ పతక జోరు కొనసాగుతున్నది. శుక్రవారం రాష్ర్టానికి స్వర్ణం సహా మూడు కాంస్య పతకాలు దక్కాయి.