ఖమ్మం : కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సుమారు 20 రోజుల కిత్రం ఖమ్మంలోని వ్యవసాయ మార్కెట్ మూతపడింది. ఆ తర్వాత లాక్డౌన్ సైతం అమలులోకి వచ్చింది. తిరిగి సోమవారం మార్కెట్లో క్రయ విక్రయాలు మొదలు కాగా తొ�
గ్రామీణ ప్రాంతాల్లోనూ పటిష్టంగా అమలు చేయాలిఇబ్బందులు తలెత్తకుండా కొవిడ్ బాధితులకు సేవలురెండో విడత ఇంటింటి సర్వేను త్వరితగతిన పూర్తి చేయండిపది రోజుల్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తివీడియో కాన్ఫర�
పెరుగుతున్న థర్మో, ఆక్సీ మీటర్ల వినియోగంఅవగాహనతో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్న ప్రజలుజ్వరం, ఆక్సీజన్ లెవల్స్ గురించి తెలుసుకుంటే ఎంతో మేలు ప్రస్తుతం యావత్ ప్రపంచాన్ని కొవిడ్ వణికిస్తున్నది. చ�
షేక్ బుడాన్ బేగ్ | టీఆర్ఎస్ ఖమ్మం జిల్లా మాజీ అధ్యక్షుడు, తెలంగాణ ఉద్యమకారుడు, టీఎస్ఐడీసీ మాజీ చైర్మన్ షేక్ బుడాన్ బేగ్ కరోనాతో సోమవారం బెంగళూరులో మృతి చెందారు.
రూ.15.60 లక్షల మందుగుండు సామగ్రి సీజ్ ఖమ్మం రూరల్, మే 15: ఖమ్మం జిల్లాలో శనివారం పోలీసులు భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఖమ్మం రూరల్ పీఎస్లో పోలీస్ కమిషనర్ విష్ణుఎస్వారియర్ మీడియాకు �
భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం | ఖమ్మం జిల్లాలో పోలీసులు భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఖమ్మం గ్రామీణ మండలం పిట్టలవారిగూడెం శివారులోని క్వారీలో భారీగా పేలుడు పదార్థాలు నిల్వ చేసినట్
ఖమ్మం, మే 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఖమ్మం జిల్లాలో ఆక్సిజన్కు కొరత తీర్చేందుకు రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ రంగలోకి దిగారు. ఆక్సిజన్ సరఫరా చేసేలా సారపాకలోని ఐటీసీ యాజమాన్యాన్ని ఒప్పించారు. �
ముగ్గురు ప్రభుత్వ దవాఖాన సిబ్బంది అరెస్టు | కొవిడ్ రోగులకు వినియోగించాల్సిన రెమిడెసివిర్ ఇంజక్షన్లను పక్కదారి పట్టించి అధిక ధరలకు విక్రయిస్తున్న ముగ్గురు పభుత్వ దవాఖాన సిబ్బందిని బుధవారం ఖమ్మం టా�
జోరుగా ఓటింగ్| రాష్ట్రంలో మినీ పురపోరు ఎన్నికల ఓటింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నది. ఉదయాన్నే పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అయితే మున్సిపాలిటీల్లో జోరుగా ఓటి�