తాళ్లపెంట రైతులకు సీసీఎల్ఏ నుంచి ‘పాస్ పుస్తకాలు’ ‘ధరణి’తోనే భూ రికార్డులు భద్రం: సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర అధికారులను సన్మానించిన ఎమ్మెల్యే సండ్ర, ఖమ్మం కలెక్టర్ పెనుబల్లి, జూలై 27: మండలంలోని తాళ్�
‘టిష్యూ కల్చర్’ను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం హెక్టారుకు రూ.40 వేలకు పైగా రాయితీ ఖమ్మం జిల్లాలో 342 ఎకరాల్లో సాగు సాగుపై అవగాహన కల్పిస్తున్న ఉద్యానశాఖ అధికారులు ఖమ్మం రూరల్, జూలై 27: పండ్ల తోటల సాగుపై ఖమ్మ
సోషల్ వెల్ఫేర్ విద్యార్థులకు మాక్ టెస్టులు నిర్వహించాలి కల్లూరు మండల పర్యటనలో ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ వసతి విద్యార్థినులతో కలిసి భోజనం.. పాఠాల బోధన.. కల్లూరు, జూలై 27: ‘మన ఊరు – మన బడి’ పనులను పూర్తి
గోదావరి వరదల కారణంగా గోమాతలకు గ్రాసం కరువైందని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆవేదన వ్యక్తం చేశారు. గోవులను రక్షించుకునేందుకు మరింత మంది దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
ఆ కళాశాల.. విద్యార్థుల క్రమశిక్షణకు నిలయం, ఉన్నత శిఖరాలకు సోపానం.. దశాబ్దాలుగా ఎందరినో ఉన్నతులుగా తీర్చిదిద్దింది. ఏటా ఉత్తమ ఫలితాలు సాధిస్తూ విద్యార్థుల ప్రగతికి బాటలు వేస్తున్నది.
సమస్యలపై చర్చకు పట్టుబడితే సస్పెండ్ చేస్తారా? అంటూ టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రజల పక్షాన పార్లమెంట్
సింగరేణి సంస్థ ఉత్పత్తి గమ్యాన్ని, ఉత్పాదకత లక్ష్యాన్ని చేరుకుంటూనే దీనికి కారణభూతులైన కార్మికులకు, వారి కుటుంబ సభ్యులకు, పరిసర ప్రాంత ప్రజలకు ఆహ్లాదాన్ని, ఆరోగ్యాన్ని ఇచ్చేందుకు ప్రత్యేక చర్యలు తీసుక
రాష్ట్రంలోని ప్రతి రైతూ ఓ శాస్త్రవేత్తగా మారి నూతన అధ్యయనానికి శ్రీకారం చుట్టాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పిలుపునిచ్చారు.
వానకాలం.. వ్యాధులు ప్రబలేకాలం పాడి రైతులు, గొర్రెల కాపరులకు జబ్బులపై అవగాహన అవసరం పశువుల పాకలు, మేత, నీటి పరిశుభ్రత ముఖ్యం టోల్ఫ్రీ ద్వారా ఉచితంగా సంచార పశువైద్యం ముందస్తు టీకాలు వేయిస్తే గండం గట్టెక్కి�
గోదావరి వద్ద కరకట్టల నిర్మాణానికి కృషి బాధితులకు పరిహారం, రేషన్ అందేలా చర్యలు ‘నమస్తే’తో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు మణుగూరు టౌన్, జూలై 24: గోదావరి వరదలకు భద్రాచలం పట్టణంతో పాటు బూర్గంపహాడ్, పినపాక, చ�
కొట్టుకుపోయిన పలు రహదారులు, వంతెనలు ఎటుచూసినా చిత్తడి చిత్తడిగా రోడ్లు భారీ నష్టాన్ని మిగిల్చిన గోదారి వరదలు ప్రయాణికుల కష్టాలు వర్ణణాతీతం భద్రాద్రి కొత్తగూడెం, జూలై 25 (నమస్తే తెలంగాణ) :ఇటీవల కురిసిన వర�
అంటువ్యాధులు ప్రబలే ప్రాంతాల్లో పటిష్ట చర్యలు చేపట్టాలి ప్రత్యేక అధికారులు విద్యార్థుల వసతి గృహాలను తనిఖీ చేయాలి దోమల నివారణ చర్యల్లో ప్రజాప్రతినిధులను భాగం చేయాలి కలెక్టర్ల వీడియో కాన్ఫరెన్స్లో మం
తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు పొందుతున్న రైతులు సీజన్తో సంబంధం లేకుండా ఏడాది పొడవునా సాగు ఖమ్మం మార్కెట్లో విక్రయించుకొని వెళ్తున్న కర్షకులు కారేపల్లి, జూలై 25: కండ బలాన్ని గుండె నిబ్బరాన్ని పంట చేను�