చండ్రుగొండ: వ్యాక్సినేషన్ ద్వారానే కరోనాను కట్టడి చేయవచ్చని ఎంపీపీ బానోత్ పార్వతి అన్నారు. శనివారం తుంగారం పంచాయతీలో వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ…ప్రతి రోజూ
అశ్వారావుపేట : అల్పపీడన ప్రభావంతో మండల వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. శనివారం మండలంలో భారీ వర్షం కురవగా వర్షపాతం 41.3 మిల్లీమీటర్లుగా నమోదయినట్లు స్థానిక వ్యవసాయ కళాశాల వాతావరణ పరిశీలకులు వైజికె మూర�
అశ్వారావుపేట: తెలంగాణ రాష్ట్రంలోని ఆయిల్ఫామ్ రైతుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. వ్యాపార విస్తరతో సంస్థ ఆదాయం పెంచుకునేందుకు దృ�
నేలకొండపల్లి :భైరవునిపల్లి గ్రామంలో రైతులు తమ పొలాలకు వెళ్లడానికి ఇబ్బందికలుగుతోంది. ఈ సమస్య ను పరిష్కరించేందుకు పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్రెడ్డి ముందుకువచ్చారు. డొంక రోడ్లను బాగు చేయడానికి ఎమ్మ�
సాగైన పంటలు, రైతుల వివరాలు సేకరిస్తున్న వ్యవసాయశాఖపొలాలను సందర్శిస్తున్న ఏఈవోలుదిగుబడి అంచనాకు అనుగుణంగా కొనుగోలు కేంద్రాలునిరంతర పర్యవేక్షణకు మూడంచెల విధానంఅసలైన రైతుకే మద్దతు ధరఖమ్మం వ్యవసాయం, ఆగ�
ఆయిల్ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డిఅశ్వారావుపేట, ఆగస్టు 20: రాష్ట్రంలో ఆయిల్పాం రైతులు సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి అన్నారు. మండలంలోని న
పీర్లకు నూతన వస్ర్తాలు, పుష్పాలతో అలంకరణఅమర వీరుల స్మరణగా పీర్ల ఊరేగింపుచావిళ్ల వద్ద సందడిఖమ్మం కల్చరల్/రఘునాథపాలెం, ఆగస్టు 20:త్యాగనిరతికి చిహ్నమైన ముస్లిం అమరవీరుల స్మరణగా శుక్రవారం ఉమ్మడి జిల్లాలో �
ఖమ్మం: ఖమ్మం జిల్లాలో డెంగ్యూ, మలేరియా, డయేరియా కేసులు పెరుగుతున్నాయి. ఖమ్మం కార్పోరేషన్ పరిధిలోని నాలుగు ప్రాంతాలలో డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. ఆయా ప్రాంతాల్లో పరిస్థితులను మున్సిపల్ కమీషనర్ అనురాగ్ జయ�
ఖమ్మం : డిగ్రీ అనంతరం పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఐసెట్ ప్రవేశ పరీక్ష శుక్రవారంతో ముగిసింది. మూడు సెషన్లలో నిర్వహించిన పరీక్ష ఈ నెల 19వ తేదీన రెండు సెషన్లు, 20వ తేదిన ఉదయం నిర్వహించిన సెషన్తో �
ఖమ్మం : వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఖమ్మంజిల్లా వ్యాప్తంగా ఉన్న శైవ, వైష్ణవ ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. భక్తులు ఆలయాలకు తరలివెళ్లి తమ ఇష్ట దైవాలను దర్శించుకుని పూజలు చేశారు. ప్రధానంగా మహిళా భక్తులు వరలక�
ఖమ్మం : ఖమ్మంజిల్లా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో టీఆర్ఎస్ లోక్సభ పక్షనేత, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు రేపు పర్యటించనున్నట్లు ఎంపీ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. పట్టణంలోని జాబ్లీపురలోని ఎంపీ క్యాం�
బోనకల్లు : మండల పరిధిలోని గోవిందాపురం-ఎల్ గ్రామానికి చెందిన అభిజిత్దేవ్కు అరుదైన గౌరవం దక్కింది. తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఆదివాసీల సామాజిక- ఆర్థిక, జీవన స్థితిగతుల పరిశీలన అనే అంశంపై కాకతీయ వ
ఎర్రుపాలెం : తెలంగాణ చిన్నతిరుపతిగా పేరుగాంచిన జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో జరుగుతున్న వార్షిక పవిత్రోత్సములు శుక్రవారం ముగిశాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రాతఃకాల అర్చనల అనంతరం యాగశాలలో హోమాలు న�
మధిర రూరల్ : భారత మాజీ ప్రధాని రాజీవ్గాంధీ 77వ జయంతి వేడుకలను మధిరలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజీవ్గాంధీ చిత్రపటానికి కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సూరంశెట
చింతకాని: సీఎం కేసీఆర్ రూపోందించిన మండలానికి ఒక మెగా పల్లెపార్క్ను త్వరితగతిన నిర్మించాలని ఎంపీడీవో బీ రవికుమార్ అన్నారు. మండల పరిధిలో ప్రోద్దుటూరు గ్రామంలో బృహత్(మెగా) పల్లెపకృతివనానికి కేటాయించిన స