పల్లె ప్రగతితో మారిన గ్రామ రూపురేఖలురూ.20లక్షలతో సీసీ రోడ్లుసకల సౌకర్యాలతో వైకుంఠధామంఆహ్లాదాన్ని పంచుతున్న పల్లె ప్రకృతి వనంఅన్నదాతల కోసం రైతువేదిక నిర్మాణంఏన్కూరు, ఆగస్టు 22 : మండలంలోని జన్నారం గ్రామపం
ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యనియోజకవర్గంలో 89 మందికి రూ.38.47లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీసత్తుపల్లి, ఆగస్టు 22 : రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేపట్టి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు రె�
ప్రాథమిక స్థాయి విద్యార్థుల కోసం ‘పేపర్ పెన్సిల్’భద్రాద్రి జిల్లాలో విద్యాశాఖ వినూత్న ఆలోచనఅభ్యసన సామర్థ్యాల పెంపునకు ప్రణాళికలువిద్యార్థుల ఆవాసాల్లో బోధనప్రభుత్వ పాఠశాలల్లో పెరుగుతున్న అడ్మి�
రాష్ర్టానికి ఏం చేశారని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి యాత్ర?తెలంగాణ ప్రజల పన్నులతో బీజేపీ పాలిత రాష్ర్టాల్లో అభివృద్ధిముఖ్యమంత్రి కేసీఆర్తోనే పల్లెల్లో కొత్త వెలుగులురాష్ట్ర రవాణాశాఖ మంత్రి అజయ్కుమ�
అభివృద్ధిలో తెలంగాణ నంబర్ వన్ఎంపీ నామా నాగేశ్వరరావుసీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీఖమ్మం ఆగస్టు 21: సీఎం కేసీఆర్ పాలన యావత్తు దేశానికి ఆదర్శమని ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. శనివారం ఆయన క్యాంపు కార్యాల�
ఎర్రుపాలెం: టీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామా నాగేశ్వరరావు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. మండలంలో లబ్దిదారులకు మంజూరైన చెక్కులను శనివారం ఖమ్మంలోని ఎంపీ క్యాంపు కార్యాలయంల�
మధిర: మండల పరిధిలోని దెందుకూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 9 మంది విద్యార్థులు 2020-21 విద్యాసంవత్సరానికి ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్కు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు కొండపల్లి నారాయణదాస్ తెల�
ముదిగొండ: మండల పరిదిలోని వెంకటాపురం గ్రామంలో బాల్య వివాహాలనిర్మూలనపై పోలీస్ జన జాగృతి బృందం ద్వారా కళాజాత నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా పాల్గొన్న సీడబ్లూసీ చైర్మన్ భారతి మాట్లాడుతూ 21వ శతాబ�
చింతకాని : నేటి యువతరానికి లావణ్య ఆదర్శమని ఖమ్మం పార్లమెంట్ సభ్యులు, టీఆర్ఎస్ పార్టీ లోక్సభా పక్ష నాయకులు నామా నాగేశ్వరరావు శనివారం అన్నారు. ఖమ్మం ఎంపీ క్యాంపు కార్యాలయంలో చింతకాని మండలం నేరడగ్రామాని�
చింతకాని: పల్లెల్లో పల్లెప్రగతి పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని, ప్రతిపల్లెను హరితవనంగా తీర్చిదిద్దాలని జిల్లా గ్రామీణాభివృద్దిశాఖ అధికారిణి విద్యాచందన శనివారం అన్నారు. మండల పరిధిలో లచ్చగూడెం, �
బోనకల్లు: మండల పరిధిలోని గోవిందాపురం-ఎల్ గ్రామానికి చెందిన బండి వెంకటేశ్వర్లు జవహార్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ అందుకున్నారు. వెంకటేశ్వర్లు ప్రొద్దుటూరు ప్రభుత్వ పాటిలెక్న�
బోనకల్లు: రేషన్డీలర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బోనకల్లు మండల రేషన్ డీలర్లు శనివారం ఖమ్మంలోని జిల్లా పరిషత్ భవనంలో జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమలరాజును కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా �
ఖమ్మం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన నేపథ్యంలో మూడు నెలల క్రితం విమానాశ్రయం ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే వి
భద్రాచలం: సీనియర్ సిటిజన్లకు న్యాయ సలహాలపై శనివారం అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లీగల్ సెల్ సర్వీసెస్ ఛైర్మన్, భద్రాచలం జ్యుడిషియల్ ప్రథమశ్రేణి న్యాయమూర్తి సీ.సురేష్ హాజరై, సీని