ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ (టీజీఈ జేఏసీ) ఆధ్వ
పెండింగ్లో ఉన్న కోడిగుడ్లు, వంట బిల్లులు, పారితోషికాలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన కార్మికులు ఖమ్మం కలెక్టరేట్ ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు
విద్యార్థుల ఫీజు బకాయిలను తక్షణమే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేశారు. ఈ మేరకు వివిధ కళాశాలలు, పాఠశాలల విద్యార్థులతో కలిసి ఖమ్మం కలెక్టరేట్ ఎదుట గురువారం ధర్నా నిర్వహించారు.
సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించిన ఉపాధ్యాయులు, ఉద్యోగులకు రెమ్యునరేషన్, ఎస్ఎస్సీ స్పాట్ బకాయిలు వెంటనే మంజూరు చేయాలని కోరుతూ టీఎస్ యూటీఎఫ్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మం కలెక్టరేట్ వద్ద సోమవారం నిర
రఘునాథపాలెం మండలం శివాయిగూడెం కొత్త కాలనీ (పువ్వాడ ఉదయ్నగర్)లో 900 మంది పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాల బై బ్యాక్కు వ్యతిరేకంగా సీపీఎం ఆధ్వర్యంలో బాధితులు సోమవారం ఖమ్మం కలెక్టరేట్ను ముట్టడించారు.
సమగ్ర శిక్షా ఉద్యోగులు 20 రోజులుగా నిర్వహిస్తున్న సమ్మెకు బీఆర్ఎస్ నేతలు రాకేశ్రెడ్డి, గుండాల కృష్ణ సంఘీభావం ప్రకటించారు. ఖమ్మం కలెక్టరేట్ ధర్నాచౌక్ వద్ద కొనసాగుతున్న సమ్మెను సోమవారం వారు సందర్శి�
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రజలకిచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని సీపీఐ (ఎంఎల్) మాస్లైన్ నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆ పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మం కలెక్టరేట్ ఎదుట �
DGP Anjani Kumar | ఈ నెల 18వ తేదీన యాదాద్రిలో వీవీఐపీల పర్యటనలు, ఖమ్మం జిల్లా కలెక్టరేట్ ప్రారంభోత్సవం, కంటి వెలుగు కార్యక్రమంతో పాటు బీఆర్ఎస్ భారీ బహిరంగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయమైన ఘటనలు చోటు చేసు
Khammam Collectorate | ఖమ్మం సమీకృత కలెక్టరేట్ను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు కేరళ, ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులు విజయన్, అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్తో పాటు యూపీ మాజీ ముఖ్యమంత్రి, సీపీఐ జాతీయ నేత డీ రా
అటవీ సంరక్షణ, పునరుజ్జీవనానికి శా శ్వత పరిషారం కల్పించడంతోపాటు ఏండ్లుగా పోడుభూములు సాగుచేస్తూ, హకుపత్రాలు పొందని గిరిజన, గిరిజనేతరులకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని రవాణా శాఖ మంత్రి పు