Oil Palm | రాష్ట్రంలో పామాయిల్ సాగుకు పెరుగుతున్న ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని, ఉమ్మడి ఖమ్మం జిల్లాను ఆయిల్ పామ్ పంటకు ప్రధాన కేంద్రంగా అభివృద్ధి చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ �
ప్రజల అమాయకత్వం.. అవగాహన లేమి.. వెరసి నకిలీ వైద్యుల ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. ఆక్యూ పంచుర్, కేరళ, హెర్బల్, ఆయుర్వేదం వంటి పేర్లతో జనాల జేబులు లూటీ చేస్తున్నారు. ఏమాత్రం అర్హత లేకపోయినా, అడుగడుగు�
రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి పేరును మారుస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Minister Komatireddy Venkat Reddy) అన్నారు. యాదాద్రి పేరును గతంలో ఉన్న యాదగిరి గుట్టగా మార్పుచేస్తామని చెప్పారు.
ఎన్నికల్లో బాన్సువాడ బీఆర్ఎస్ అభ్యర్థి, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికే ఓటు వేస్తామని నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం మిర్జాపూర్ క్యాంప్నకు చెందిన కమ్మ కులస్థులు ప్రకటించారు.
కాంగ్రెస్ పార్టీ అంటే గ్యారంటీ కాదని, అది 420 పార్టీ అని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. రైతును రాజుగా మార్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ను (CM KCR) కాపాడుకుందామని పిలుపునిచ్చారు.
పోడు భూముల గురించి ఆలోచించిన నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) అని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు (MP Nama Nageshwar rao)అన్నారు. పోడు భూముల (Podu Lands) పట్టాలు పంపిణీ చేయడం ఆనందంగా ఉందని చెప్పారు.
ఖమ్మం : దళితులు ఆర్థింకాగా ఎదుగాలని సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని ప్రశేపెట్టడం చారిత్రాత్మక నిర్ణయమని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. జిల్లాలోని చింతకాని మండలం నాగులవంచ, కోదుమూరు గ్రామంల
గోడ, రావిచెట్టు కూలి ఇద్దరు బాలురు మృతి ఒకరికి తీవ్రగాయాలు, మరికొందరికి తీవ్రగాయాలు ఖమ్మం నగరంలో ఘటన ఖమ్మం, జనవరి 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): క్రికెట్ ఆటే వారి మృత్యుపాశమైంది. ప్రహరీ మధ్యలో ఇరుక్కుపోయిన
ఈ సారి సాగర్ ఆయకట్టుకు పుష్కలంగా నీరు ముందస్తుగానే నీరు వదిలే యోచన పాలేరు కింద 4.5 లక్షల ఎకరాల్లో మాగాణి, మెట్ట సాగు ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులకు జలకళ సాగు నీటికి ఢోకా లేదంటున్న అధికారులు అన్�
కామేపల్లి, జూలై 27 : ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఇల్లెందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియానాయక్ అన్నారు. తహసీల్దార్ దారా ప్రసాద్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో నూతన కార్డులను లబ్ధిదారుల
ఖమ్మం : ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పిండిప్రోల్ గ్రామ శివారులో పోలీసు వాహనం బోల్తాపడి ఎస్ఐకి గాయాలయ్యాయి. ఎస్ఐ రఘు తిరుమలాయపాలెం నుంచి దమ్మాయిగూడెం వైపునకు పోలీస్ వాహనంలో డ్రైవర్తో కలిసి బయల�