కామేపల్లి, జూలై 27 : ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఇల్లెందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియానాయక్ అన్నారు. తహసీల్దార్ దారా ప్రసాద్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో నూతన కార్డులను లబ్ధిదారుల
ఖమ్మం : ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పిండిప్రోల్ గ్రామ శివారులో పోలీసు వాహనం బోల్తాపడి ఎస్ఐకి గాయాలయ్యాయి. ఎస్ఐ రఘు తిరుమలాయపాలెం నుంచి దమ్మాయిగూడెం వైపునకు పోలీస్ వాహనంలో డ్రైవర్తో కలిసి బయల�