HCU Land Issue | హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను కాంగ్రెస్ ప్రభుత్వం విక్రయించే ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో బీజేపీ జాతీయ నాయకత్వం వ్యతిరేకిస్తున్న తరుణంలో కేశంపేట మండలంలో బీజేపీ కార్యకర్తలను పోలీసుల�
రంగారెడ్డి జిల్లా కేశంపేట (Keshampet) మండల పరిధిలోని పాపిరెడ్డిగూడలో తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ మహిళా డిగ్రీ, పీజీ కళాశాల విద్యార్థులు నిర్వహిస్తున్న ఎన్ఎస్ఎస్ క్యాంపు కొనసాగుతుంది.
AI Teaching Center | రంగారెడ్డి జిల్లా కేశంపేట మండల పరిధిలోని కొత్తపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బోధనా కేంద్రం ప్రారంభమైంది. ఈ ఏఐ టీచింగ్ సెంటర్ను ఎఫ్ఎల్ఎన్ లెర్నింగ్ ల్యాబ్
వేసవిలో గుక్కెడు నీరు దొరక్కా ప్రజలు అల్లాడుతుంటే కేశంపేట (Keshampeta) మండలంలోని తొమ్మిదిరేకుల గ్రామంలో మాత్రం రహదారిపై మిషన్ భగీరథ నీరు ఏరులైపారుతున్నది.
షాద్నగర్లో (Shadnagar) పెను ప్రమాదం తప్పింది. పాఠశాల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 15 మంది విద్యార్థులు గాయపడ్డారు. శుక్రవారం ఉదయం శ్రీ సత్యసాయి ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు ప్రయాణిస్�
రంగారెడ్డి జిల్లా కేశంపేటలో (Keshampet) విషాదం చోటుచేసుకున్నది. విద్యుత్ ప్రమాదానికి గురై యువకుడు మృతిచెందాడు. తలకొండపల్లి మండలం పడకల్ గ్రామానికి చెందిన చెవిటి ప్రవీణ్ (28) టీఫైబర్ కేబుల్ నెట్వర్క్లో ప్రైవేట�
Venkateswara Swamy Temple | వార్షిక బ్రహ్మోత్సవాలకు దవళగిరి వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు సిద్ధమైంది. ఈ నెల 14 నుంచి 20 వరకు ఉత్సవాలు వైభవంగా జరుగనున్నాయి.
సొంత ఊరికి ఏదైనా చేయాలనుకున్న ఆ వ్యక్తికి ఆలోచన వచ్చిందే అదునుగా తనకున్న వ్యవసాయ భూమిలో 20గుంటల భూమి ఆలయ నిర్మాణంకోసం కేటాయించాడు. తన శక్తి మేరకు సొంత డబ్బులను వెచ్చించి వెంకటేశ్వరస్వామి, అలివేముమంగ పద్�
Suicides | కేశంపేట (Keshampet) మండల కేంద్రంలో పురుగుల మందు తాగి ఓ వ్యక్తి, శామీర్పేట (Shameerpet) మండలం అలియాబాద్లో ఓ మహిళ ఉరేసుకుని ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడ్డారు.
మాజీ మంత్రులు హరీశ్రావు, గంగుల కమలాకర్, ప్రశాంత్రెడ్డితోపాటు పలువురు ప్రజాప్రతినిధులను అరెస్టు చేసిన పోలీసులు వారిన వాహనాల్లో ఇతర ప్రాంతాలకు తరలిస్తున్న సమయంలో రంగారెడ్డి జిల్లాలోని కేశంపేట, తలకొ�