గుర్తింపు పత్రాల్లో తండ్రి పేరు అక్కర్లేదు.. తల్లిపేరు వెల్లడిస్తే చాలు అవివాహిత మహిళల సంతానానికి ఊరటనిస్తూ కేరళ హైకోర్టు తీర్పు న్యూఢిల్లీ, జూలై 24: సమాజంలో వేధింపులకు గురవుతున్న అవివాహిత మహిళల సంతానాన�
తిరువనంతపురం : కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో ప్రధాన నిందితురాలు స్వప్నా సురేష్ సోమవారం హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. మాజీ మంత్రి కేటీ జలీల్ ఫిర్యాదు మేరకు నమోదైన కేసులో ఆమె ముంద
తిరువనంతపురం : మీరు ఏదైనా వాట్సాప్ గ్రూప్కు అడ్మిన్గా ఉన్నారా?.. అయితే, ఇది మీకు పెద్ద ఊరటనిచ్చే వార్తే. ఆయా గ్రూప్లో వచ్చే అభ్యంతరకర సందేశాలపై గ్రూప్ అడ్మిన్లకు ఎలాంటి బాధ్యత ఉండదని కేరళ హైకోర్టు స్�
తిరువనంతపురం: కేరళ హైకోర్టులో మరోసారి ఓ పిటీషినర్కు చుక్కెదురైంది. వ్యాక్సిన్ సర్టిఫికేట్పై ప్రధాని మోదీ బొమ్మను తొలగించాలని పీటర్ మలిపరంపిల్ అనే వ్యక్తి కేసు దాఖలు చేశాడు. నిజానికి �
Kerala gold smuggling case: కేరళ బంగారం స్మగ్లింగ్ కేసులో ప్రధాన నిందితురాలు స్వప్న సురేష్ జైలు నుంచి విడుదలైంది. చట్టవ్యతిరేక కార్యకలాపాల నేరం కింద
తిరువనంతపురం: కోవిషీల్డ్ సెకండ్ డోసు తీసుకునేందుకు నాలుగు వారాల తర్వాత అనుమతించాలని కేరళ హైకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. ప్రభుత్వం అందించే ఉచిత టీకా కార్యక్రమానికి కాకుండా డబ్బులు చెల్లించి ప్రైవ�
Kerala High court: కొవిషీల్డ్ టీకాకు సంబంధించి కేరళ హైకోర్టు కేంద్ర సర్కారుకు కీలక ఆదేశాలు జారీచేసింది. కొవిషీల్డ్ మొదటి డోస్ వేసుకున్న తర్వాత రెండో డోస్ వేసుకునే
శబరిమల వెళ్లేందుకు తొమ్మిదేళ్ల బాలికకు కేరళ హైకోర్టు అనుమతి | శబరిమలకు వెళ్లేందుకు తొమ్మిదేళ్ల బాలికకు కేరళ హైకోర్టు అనుమతి ఇచ్చింది. దేవాలయానికి తన తండ్రితో పాటు వెళ్లేందుకు అనుమతి
ఓ వ్యక్తికి వింత సమస్య ఎదురైంది. ఆ సమస్యకు పరిష్కారం కోసం ఆ వ్యక్తి ఏకంగా హైకోర్టుకు వెళ్లాడు. అయితే ఈ విషయంలో ఏం చెప్పాలో తెలియక కోర్టు కూడా ముందు కేంద్ర ప్రభుత్వం స్పందన కోరింది. ఇంతకీ ఏం జ�