సరైన నిర్వహణ లేని రహదారులపై టోల్ వసూలు చేయరాదంటూ కేరళ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ప్రయాణికుల భద్రత, సజావుగా ప్రయాణం సాగించడానికి వీలు లేని రహదారులపై టోల్ వసూలు చేయడాన్ని అన్యాయమైనదిగా హైకోర్�
శతాధిక వృద్ధురాలైన తల్లికి పోషణ ఖర్చుల కింద నెలకు రూ.2 వేలు చెల్లించాలంటూ ఆమె కుమారుడిని ఆదేశిస్తూ ఫ్యామిలీ కోర్టు జారీ చేసిన ఆదేశాలను కేరళ హైకోర్టు సమర్థించింది. ఈ మేరకు 57 ఏండ్ల కుమారుడికి చీవాట్లు పెట్�
గులాబీని ఏ పేరుతో పిలిచినా దాని గుబాళింపు ఒకటే అనే అర్థం వచ్చే ఆంగ్ల సామెత ఒకటి ప్రాచుర్యంలో ఉంది. అయితే గులాబీ పేరును ఎరువుల కంపెనీకో, పురుగు మందుల కంపెనీకో పెట్టవద్దు అన్నట్టుగా ఉన్నది కేంద్ర సెన్సార్�
అనుపమ పరమేశ్వరన్, సురేష్ గోపీ ప్రధాన పాత్రల్లో నటించిన కోర్ట్రూమ్ డ్రామా ‘జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’ సినిమా టైటిల్పై తలెత్తిన వివాదం మరింత తీవ్రమవుతున్నది. ఈ సినిమా టైటిల్లోని ‘జానకి’ అనే �
భర్త మరణించిన తర్వాత అత్తింటి నుంచి గెంటివేసేందుకు ప్రయత్నించిన అత్తమామల వాదనలను తోసిపుచ్చుతూ, వితంతువుకు ఆ ఇంట్లో నివసించే హక్కు ఉందని కేరళ హైకోర్టు ఇటీవల కీలక తీర్పు వెలువరించింది.
Bomb Threats | దేశంలో బాంబు బెదిరింపులు (Bomb Threats) కొనసాగుతున్నాయి. తాజాగా పలు రాష్ట్రాల్లోని హైకోర్టులకు (High Courts) వరుస బాంబు బెదిరింపులు కలకలం సృష్టించాయి.
Let Them Live | జీవితం చివరి అంకంలో ఉన్న వృద్ధులైన భార్యాభర్తలను కలిసి జీవించనివ్వాలని హైకోర్టు పేర్కొంది. వేరే మహిళలతో సంబంధం ఉందని ఆరోపించిన భార్యను కత్తితో పొడిచి గాయపర్చిన 90 ఏళ్లు పైబడిన వ్యక్తికి బెయిల్ మం
Actress Honey Rose | సినీ నటి (Cinema Actress) హనీ రోజ్ (Honey Rose) ను లైంగికంగా వేధించిన కేసులో కేరళ (Kerala) కు చెందిన ప్రముఖ నగల వ్యాపారి (Jewellery business man) బాబీ చెమ్మనూర్ (Boby Chemmanur) కు బెయిల్ మంజూరైంది.
మహిళ శరీర ఆకృతిపై చేసే వ్యాఖ్య లైంగిక పరమైనదేనని, ఇది శిక్షించదగిన లైంగిక వేధింపుల నేరం అవుతుందని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది. అందమైన శరీర ఆకృతిపై యథాలాపంగా చేసే వ్యాఖ్యలను లైంగిక వేధింపులుగా పరిగణిం�
Kerala High Court: మహిళల శరీర శౌష్టవంపై ఎటువంటి కామెంట్ చేసినా.. అది లైంగిక వేధింపు అవుతుందని కేరళ హైకోర్టు తెలిపింది. తనపై నమోదు అయిన కేసును కొట్టివేయాలని కోరుతూ ఆ రాష్ట్ర విద్యుత్తు శాఖకు చెందిన ఉద్యో�
దవాఖానలు ఆధునిక సమాజ దేవాలయాలని, ఆరోగ్య, సంక్షేమ దేవతలను కొలిచేందుకు ప్రజలు అక్కడికి వెళ్తారని కేరళ హైకోర్టు చెప్పింది. అలాంటి దవాఖానలను ధ్వంసం చేయడాన్ని చట్టబద్ధంగా కఠినంగా నిరోధించాలని తెలిపింది. దవ�
మీడియా సంస్థలు సంయమనం పాటించాలని కేరళ హైకోర్టు చెప్పింది. దర్యాప్తులు, క్రిమినల్ కేసులపై విచారణ సమయంలో రిపోర్టింగ్ చేసేటపుడు దర్యాప్తు లేదా జ్యుడిషియల్ అధికారుల పాత్రను చేపట్టకుండా సంయమనం పాటించా�