Kerala Congress | తెలంగాణలో అధికారం కోసం ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం చేసినట్టే.. కేరళ ప్రజలను కూడా వంచించేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేరళలో ‘ఐదు గ్యారెంటీల’ను ప్రకటించింది.
Revanth Reddy | సీఎం రేవంత్రెడ్డి కేరళలో జరిగే ఎన్నికల ప్రచారానికి హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్లారు. మంగళవారం సాయంత్రం మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డితో కలిసి ఆయన వెళ్లారు.
RS Praveen Kumar | రాష్ట్ర కాంగ్రెస్ నేతలు తెలంగాణలో దోచుకున్న సొమ్ములో వెయ్యికోట్లు కేరళలో పంచి అక్కడ ఆ పార్టీ గెలుపు కోసం కుట్రలు చేస్తున్నారని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ధ్వజమెత్త
Telangana Cabinet | అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగియడమే ఆలస్యం రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు మూటా, ముల్లెలతో కేరళ బాట పడుతున్నారు.
Ponguleti Srinivas Reddy | మంత్రి పొంగులేటి ఆదివారం అసెంబ్లీకి రాకుండా ముఖం చాటేశారు. అసెంబ్లీలో ఓవైపు తన అక్రమాలపై పెద్ద ఎత్తున రచ్చ జరుగుతుంటే సభలో ఉండి సమాధానం చెప్పాల్సింది పోయి అసెంబ్లీలో ఆయన అడుగు కూడా పెట్టలేదు.
Kerala Elections | నన్ను కోసినా అదనంగా ఒక్క రూపాయి కూడా రాదు’.. రాష్ట్ర ప్రజల అవసరాల కోసం నిధులు అడిగితే సీఎం రేవంత్రెడ్డి ఇచ్చిన సమాధానం. కానీ.. కాంగ్రెస్ పార్టీ రాజకీయాల కోసం తెలంగాణ ప్రజల సొమ్ము రూ.6 కోట్లతో కేరళ ర�
Pinarayi Vijayan | తెలంగాణలో ‘బుల్డోజర్ రాజ్' నడుస్తున్నదని కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ మండిపడ్డారు. ఖమ్మం జిల్లాలోని భూదాన్ భూముల్లో నివసిస్తున్న పేదలకు చెం దిన సుమారు 700 ఇండ్లను నేలమట్టం చేసి, మూడు వేల మంద
Congress | రాష్ట్రంలో పాలన మొత్తం ‘షాడో సీఎంవో’ గుప్పిట్లో ఉన్నదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రులు, శాఖల కార్యదర్శుల కన్నా ‘షాడో’లే పవర్ ఫుల్ అనే చర్చ జరుగుతున్నది.
Rythu Bharosa | యాసంగి పంట వేసి నెల రోజులు గడుస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా నిధులు ఎందుకు విడుదల చేయలేదు? రైతులు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నా ఎందుకు పట్టించుకోవడం లేదు? ఈ ప్రశ్నలకు ‘కేరళ ఎన్నికల పన్�
వెయ్యి కోట్ల వేటకు కాంగ్రెస్ ప్రభుత్వం పేదలను సమిధలుగా మార్చుతున్నదా? కేరళ ఎన్నికలకు మూటల సర్దుబాటు కోసమే ఖమ్మంలో బుల్డోజర్లు కదంతొక్కాయా? ఇద్దరు మంత్రులు గీసిన స్కెచ్కు ముఖ్యనేత మద్దతు ఇచ్చారని, ఫల�
Keralam | త్వరలోనే కేరళ రాష్ట్రం పేరు కేరళంగా మారనుంది. తమ రాష్ట్రం పేరు మార్చాలంటూ కేరళ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనను మంగళవారం కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. త్వరలో కేరళ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో �
Kerala Elections | ‘ఎంకి పెండ్లి సుబ్బి చావుకొచ్చిందన్నట్టు.. కేరళ అసెంబ్లీ ఎన్నికలు తెలంగాణ కాంగ్రెస్ నేతల పీకలమీదికి వచ్చిందట. ఆ రాష్ట్ర ఎన్నికల ఖర్చు కింద రూ.వెయ్యి కోట్లు సర్దే బాధ్యతను తెలంగాణ ముఖ్యనేత నెత్తి
న్యూఢిల్లీ, మార్చి 16: కాంగ్రెస్ మాజీ నేత పీసీ చాకో మంగళవారం నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)లో చేరారు. కేరళకు చెందిన ఆయన కాంగ్రెస్లో గూపు రాజకీయాలు నడుస్తున్నాయని ఆరోపిస్తూ ఇటీవల పార్టీకి రాజీనా