మహానటి చిత్రంతో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న కీర్తి సురేష్ ఇటీవలి కాలంలో లేడి ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తుంది. ఇందులో పెంగ్విన్, మిస్ ఇండియా చిత్రాలు డైరెక్ట్గా ఓటీటీలో విడుదల అయ్యాయి. ఇప్ప�
మహానటితో తెలుగు ఆడియన్స్కి చాలా దగ్గరైన అందాల ముద్దుగుమ్మ కీర్తి సురేష్. ప్రస్తుతం ఇతర భాషలలోను మంచి ఆఫర్స్ అందుకుంటుంది. వరస సినిమాలతో దూసుకుపోతున్న ఈ బ్యూటీ.. అప్పుడప్పుడూ ఫోటోషూట్స్ చేస్తూ �
చూడచక్కని అందం, ఆకట్టుకునే అభినయంతో అశేష ప్రేక్షకాదరణ పొందిన ముద్దుగుమ్మ కీర్తి సురేష్. సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కిన మహానటి చిత్రంతో నేషనల్ అవార్డ్ కూడా గెలుచుకుంది. చిత్రంలో కీర్తి
నితిన్, కీర్తిసురేశ్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం రంగ్ దే. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ మూవీ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా..థియేటర్లలో విడుదలైంది.
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ ప్రజలు పడుతున్న అవస్థలు చూసి ప్రభుత్వాలతో తాము పని చేస్తామంటూ పలువురు సెలబ్రిటీలు ముందుకు వస్తున్నారు. తాజాగా తమిళ స్టార్ డైరెక్టర్ లింగుస్వామి కరోనా �
నేను శైలజ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన కీర్తి సురేష్ మహానటి సినిమాతో పాపులర్ యాక్ట్రెస్గా మారింది. ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న సర్కారు వారి పాట చిత్రంలో కథానాయ�
నేను శైలజ సినిమాతో తెలుగు తెరకు పరిచయమై మహానటి సినిమాతో దేశ వ్యాప్తంగా ఆదరణ పొందిన నటి కీర్తి సురేష్. చూడ చక్కని అందంతో పాటు మంచి అభినయంతో ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తూ ఉంటుంది. మహాన�
సెలబ్రిటీల పర్సనల్ విషయాలు ఎప్పుడు ఇంట్రెస్టింగ్గానే ఉంటాయి. ప్రేమ, పెళ్లి విషయాల గురించి జనాలు ఎక్కువగా ఆసక్తి చూపుతుండడంతో అలాంటి వార్తలు నిత్యం చక్కర్లు కొడుతూనే ఉంటాయి. కొన్నాళ్లు�
మోహన్లాల్ కథానాయకుడిగా నటిస్తున్న మలయాళ చిత్రం ‘మరక్కర్’. పోర్చుగీసువారిని ఎదురించి పోరాడిన నావికాధికారి కుంజాలీ మరక్కర్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా విడుదలకు ముందే జాతీయ అవార్డులను అందు�
మూడేళ్ల క్రితం వచ్చిన సావిత్రి బయోపిక్ మహానటి టాలీవుడ్లో ఒక క్లాసికల్గా నిలిచిపోతుంది. తెలుగు సినీ చరిత్రలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సావిత్రి జీవితాన్ని నాగ్ అశ్విన్ అద్భుతం
తెలుగుతో పాటు తమిళ హిట్ సినిమాలకు సినిమాటోగ్రాఫర్గా పని చేశారు జీకే విష్ణు. ఈ మధ్య కాలం విజయ్ నటించిన మెర్సల్, బిగిల్ చిత్రాలకు సినిమాటోగ్రఫీ అందించి్న విష్ణు టాలీవుడ్ సూపర్ హిట్ చిత్రం క్రా�
ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉదృతంగా ఉంది. ఈ నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్స్ చేస్తున్నారు. నేటి నుండి సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట చిత్రం కరోనా జాగ్
రంగ్ దే కలెక్షన్స్ | రంగ్ దే కలెక్షన్స్ 4 రోజుల తర్వాత దారుణంగా పడిపోయాయి. నితిన్, కీర్తి సురేష్ జంటగా వెంకీ అట్లూరీ తెరకెక్కించిన ఈ చిత్రం తొలి 4 రోజుల్లోనే 14 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. అయితే ఐదో రోజు న