సౌత్ ఇండస్ట్రీలోటాప్ హీరోయిన్గా చెలామణి అవుతున్న కీర్తి సురేష్.. తన నటన, అందంతో కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకుంది. నేను లోకల్ లాంటి కమర్షియల్ మూవీతో పాటు మహానటి లాంటి హిస్టారికల్ �
రజనీకాంత్ హీరోగా శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం అన్నాత్తే. ఈ సినిమా కోసం అభిమానులు కళ్లల్లోఒత్తులు వేసుకొని మరీ ఎదురు చూస్తున్నారు. ఇటీవల చిత్రానికి సంబంధించి విడుదలైన మోషన్ పోస్టర్స్,
Keerthy Suresh | నిజామాబాద్లో సినీ నటి కీర్తి సురేష్ సందడి చేసింది. నగరంలో కొత్తగా ఏర్పాటుచేసిన ఓ వస్త్ర దుకాణాన్ని కీర్తి ప్రారంభించారు. దీంతో ‘మహానటి’
మహేశ్ బాబు (Tollywood) తో సర్కారు వారి పాట సినిమాలో నటిస్తోంది స్టార్ హీరోయిన్ కీర్తిసురేశ్ (Keerthy Suresh). ఎప్పుడూ షూటింగ్స్ తో బిజీగా ఉండే కీర్తిసురేశ్ ఇపుడెక్కడుందో తెలుసా..?
తెలుగు, తమిళ భాషల్లో భారీ ప్రాజెక్టులో నటిస్తూ వన్ ఆఫ్ బిజీయెస్ట్ హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది కీర్తిసురేశ్ (keerthy suresh). ఈ భామ ప్రస్తుతం మహేశ్ బాబుతో కలిసి సర్కారు వారి పాట చిత్రంలో నటిస్తోంది.
నలుగురు అగ్ర కథానాయికలు ఒక్కచోట చేరి సందడి చేయడం అరుదుగా జరుగుతుంటుంది. ఆదివారం చెన్నైలో ఆ అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. టాప్హీరోయిన్లు సమంత, కీర్తి సురేష్, త్రిష, కల్యాణి ప్రియదర్శన్ కలుసుకొని విరామ �
సౌత్ స్టార్ హీరోయిన్ సమంత కొద్ది నెలలుగా మీడియాలో ఎక్కువగా నానుతూ వస్తుంది. చైతూతో విడాకులు తీసుకోనుందంటూ జోరుగా ప్రచారాలు జరుగుతున్నప్పటికీ దీనిపై ఏ మాత్రం స్పందించడం లేదు. తాను ఒప్పుకున్న సి
మహానటి సినిమాతో దేశ వ్యాప్తంగా ఆదరణ పొందిన నటి కీర్తి సురేష్. ఈ అమ్మడు హిట్స్,ఫ్లాప్స్తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తుంది. లేడి ఓరియెంటెడ్ చిత్రాలతోను మధ్యమధ్యలో అలరిస్తున్న ఈ ముద్దుగుమ్
సినీ పరిశ్రమలో స్టార్ స్టేటస్ ను ఎంజాయ్ చేస్తోంది కోలీవుడ్ (Kollywood) భామ కీర్తిసురేశ్ (Keerthy Suresh). ఈ స్టార్ హీరోయిన్ మరో క్రేజీ ప్రాజెక్టులో లీడ్ రోల్ చేయబోతుందన్న వార్త ఇపుడు సౌతిండియాలో హాట్ టాపిక్ గా మార
మహానటి చిత్రంతో దేశ వ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న నేషనల్ అవార్డ్ విన్నర్ కీర్తి సురేష్. తెలుగులో వరుసగా సినిమాలు చేస్తూ, విజయాల్ని అందుకుంటున్న అగ్ర కథానాయిక ఈమె. ప్రస్తుతం తెలుగులో ‘సర్కారు వార�
రాఖీపౌర్ణమి పర్వదిన వేళ మెగాభిమానుల ఆనందం అంబరాన్నంటింది. ఓవైపు పండుగ కోలాహలం, మరోవైపు మెగాస్టార్ జన్మదిన వేడుకల హంగామాతో అభిమానుల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. ఆదివారం అగ్ర కథానాయకుడు చిరంజీవి జ�
ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి బర్త్ డేతో పాటు రాఖీ పండుగ. ఈ రెండింటిని కంబైన్డ్గా సెలబ్రేట్ చేసింది భోళా శంకర్ టీం. చిరు తన అప్కమింగ్ ప్రాజెక్ట్స్ లో భాగంగా మెహర్ రమేష్ దర్శకత్వంలో వేదాళం రీమేక�