నేను శైలజ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన అందాల ముద్దుగుమ్మ కీర్తి సురేష్. ఈ అమ్మడికి మహానటి చిత్రం మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇందులో మహానటి సావిత్రి మాదిరిగానే నటించి విమర్శకుల ప్ర
టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్ బాబు (Mahesh Babu) నటిస్తోన్న తాజా చిత్రం సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata). పరశురాం (Parasuram) డైరెక్షన్ లో వస్తున్న ఈ చిత్రంలో కీర్తిసురేశ్ హీరోయిన్ గా నటిస్తోంది.
సూపర్ స్టార్ మహేశ్ బాబు వయసు రోజురోజుకు తగ్గుతుంది తప్ప పెరగడం లేదు. తాజాగా ఆయన 46వ వసంతంలోకి అడుగు పెట్టాడు. కానీ మహేశ్ను చూస్తుంటే మాత్రం అలా అనిపించడం లేదు. 25 ఏళ్ల కుర్రాడు ఎలా ఉంటాడో అచ్చం అలాగే ఉన్నాడ
సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ మంచి ట్రీట్ కోసం ఎప్పుడా ఎన్నడా అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుండగా, మహేష్ తన ఫ్యాన్స్ కోసం అర్థరాత్రి 12 గంటలకే అదిరిపోయే అప్డేట్ ఇచ్చి స్టన్ చేశారు. బర్త్ డే బ్ల�
మహేష్బాబు (Mahesh Babu) హీరోగా నటిస్తున్న తాజా సినిమా ‘సర్కారు వారి పాట’ (Sarkaru Vaari Paata). పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ కు అద్బుతమైన స్పందన వస్తోంది.
రజినీకాంత్ ప్రస్తుతం అన్నాతే సినిమాతో బిజీగా ఉన్నాడు. చాలా రోజుల విరామం తర్వాత ఈ మధ్యే సినిమా షూటింగ్ మళ్లీ మొదలైంది. ఈ సినిమాకు తెలుగులో చిరంజీవి సూపర్హిట్ టైటిల్ పెట్టాలని చూస్తున్నారు. అదే అన్న
వాణిజ్య చిత్రాల్లో కథానాయికగా రాణిస్తూనే మరోవైపు ప్రయోగాత్మక పాత్రల ద్వారా ప్రతిభను చాటుకుంటోంది అగ్ర నాయిక కీర్తి సురేష్. ‘మహానటి’ సినిమాలో అద్భుతాభినయాన్ని కనబరచి జాతీయ అవార్డు సొంతం చేసుకున్న ఈ మ�
మనోశారీరక శక్తుల్ని అనుసంధానిస్తూ మహోన్నత జీవనానికి సాధనంగా యోగాను అభివర్ణిస్తారు. అనాదిగా భారతీయ సాంస్కృతిక, ధార్మిక జీవితంలో భాగమైన యోగా నేడు ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యప్రదాయినిగా భాసిల్లుతోంది. సినీ
మహానటి చిత్రంతో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న కీర్తి సురేష్ ఇటీవలి కాలంలో లేడి ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తుంది. ఇందులో పెంగ్విన్, మిస్ ఇండియా చిత్రాలు డైరెక్ట్గా ఓటీటీలో విడుదల అయ్యాయి. ఇప్ప�
మహానటితో తెలుగు ఆడియన్స్కి చాలా దగ్గరైన అందాల ముద్దుగుమ్మ కీర్తి సురేష్. ప్రస్తుతం ఇతర భాషలలోను మంచి ఆఫర్స్ అందుకుంటుంది. వరస సినిమాలతో దూసుకుపోతున్న ఈ బ్యూటీ.. అప్పుడప్పుడూ ఫోటోషూట్స్ చేస్తూ �
చూడచక్కని అందం, ఆకట్టుకునే అభినయంతో అశేష ప్రేక్షకాదరణ పొందిన ముద్దుగుమ్మ కీర్తి సురేష్. సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కిన మహానటి చిత్రంతో నేషనల్ అవార్డ్ కూడా గెలుచుకుంది. చిత్రంలో కీర్తి
నితిన్, కీర్తిసురేశ్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం రంగ్ దే. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ మూవీ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా..థియేటర్లలో విడుదలైంది.
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ ప్రజలు పడుతున్న అవస్థలు చూసి ప్రభుత్వాలతో తాము పని చేస్తామంటూ పలువురు సెలబ్రిటీలు ముందుకు వస్తున్నారు. తాజాగా తమిళ స్టార్ డైరెక్టర్ లింగుస్వామి కరోనా �