సినిమా బాగా ఆడుతున్నపుడు అనుకోకుండా సెలవులు వస్తే ఇక ఆ దర్శక నిర్మాతల సంతోషానికి అవధులుండవు. ఇప్పుడు రంగ్ దే సినిమా విషయంలోనూ ఇదే జరుగుతుంది. నితిన్, కీర్తి సురేష్ జంటగా వెంకీ అట్లూరీ తెరకెక్కించిన ఈ చిత�
నితిన్, కీర్తి సురేష్ జంటగా వెంకీ అట్లూరీ తెరకెక్కించిన చిత్రం రంగ్ దే. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈ చిత్రం వీకెండ్ కలెక్షన్స్ వచ్చాయి. మూడు రోజుల వీకెండ్ బాగానే యూజ్ చేసుకుంది రంగ్ దే. నితిన�
నితిన్, కీర్తి సురేష్ జంటగా వెంకీ అట్లూరీ తెరకెక్కించిన చిత్రం రంగ్ దే. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈ చిత్రానికి వీకెండ్ బాగానే కలిసొస్తుంది. ఈ వారం విడుదలైన సినిమాల్లో కాస్త మంచి టాక్ వచ్చిన
నేను శైలజ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన అందలా ముద్దుగుమ్మ కీర్తి సురేష్. మహానటి సినిమాతో అశేష ప్రేక్షకాదరణ పొందిన కీర్తి రీసెంట్గా రంగ్ దే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమ�
నితిన్, వెంకీ అట్లూరి కాంబినేషన్ లో వచ్చిన రంగ్ దే సినిమాకు తొలిరోజు మంచి వసూళ్లు వచ్చాయి. సినిమాకు యావరేజ్ టాక్ వచ్చినా కూడా వసూళ్ల విషయంలో మాత్రం దూసుకుపోతుంది. కలర్ ఫుల్ కలెక్షన్లతో బాక్సాఫీస్ దగ్గర ర�
‘కీర్తిసురేష్తో నా కెమిస్ట్రీ బాగుందంటున్నారు. మేమిద్దరం కథను నమ్మి సినిమా చేశాం. ఆ నమ్మకం నిజమవ్వడం ఆనందంగా ఉంది. కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్ను ప్రేక్షకులు ఆస్వాదిస్తున్నారు’ అని అన్నారు నితిన్. ఆయన హ
ప్రేమకథలతో లవర్బాయ్ ఇమేజ్ను సొంతం చేసుకున్నారు నితిన్. ఈ ఇమేజ్ను నమ్మి చేసిన సినిమాలన్నీ నితిన్కు పెద్ద విజయాల్ని తెచ్చిపెట్టాయి. ఆ పంథాలోనే నితిన్ నటించిన తాజా చిత్రం ‘రంగ్ దే’. ‘తొలిప్రేమ’ చి�
నితిన్, కీర్తిసురేశ్ హీరోహీరోయిన్లుగా వస్తున్న చిత్రం రంగ్ దే. ట్రైలర్ చూస్తుంటే సూపర్ హిట్ చిత్రం నువ్వేకావాలి లా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. దీనిపై ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు వెంక�
‘సృష్టిలో నవ్వగలిగే శక్తి, ఏడు రంగులను చూసే అదృష్టం కేవలం మనుషులకు మాత్రమే ఉంది. ఆ రెండు అనుభవాల్ని పంచే చిత్రమిది. జీవితంలోని ఏడు రంగులను చూపిస్తుంది’ అని అన్నారు త్రివిక్రమ్. ఆదివారం హైదరాబాద్లో జరి�
నితిన్, కీర్తి సురేష్ జంటగా నటించిన ‘రంగ్దే’ సినిమా ట్రైలర్ ఆవిష్కరణ వేడుక శుక్రవారం కర్నూల్లో జరిగింది. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఈ నెల 26న రిలీ�
మహానటి సినిమాతో జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న కీర్తి సురేష్ వరుస పెట్టి సినిమాలు చేసేస్తుంది. అయితే మహానటి సినిమాలో కాస్త బొద్దుగా కనిపించిన కీర్తి ఇప్పుడు స్లిమ్గా కనిపిస్తూ అభిమానులను �
ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ బ్లాక్ బాస్టర్ హిట్ తర్వాత నవీన్ పొలిశెట్టి చేసిన చిత్రం ‘జాతిరత్నాలు’. అనుదీప్ కేవీ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటించింది. నేడు ప్రే�