నితిన్, కీర్తిసురేశ్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం రంగ్ దే. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ మూవీ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా..థియేటర్లలో విడుదలైంది. కోవిడ్ సెకండ్ వేవ్ కు ముందు రిలీజైన రంగ్ దే బాక్సాపీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ఇపుడు రంగ్ దే మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. జూన్ 12న ఓటీటీ ప్లాట్ఫామ్ జీ5లో ప్రీమియర్ కానుంది.
లెజెండరీ డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ పీసీ శ్రీరామ్ ఈ చిత్రానికి పనిచేశారు. దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు. నాగవంశి ఈ చిత్రాన్ని నిర్మించారు. మరోవైపు చంద్రశేఖర్ యేలేటి డైరెక్షన్ లో నితిన్ నటించిన చెక్ మూవీ ఆశించిన సక్సెస్ అందుకోలేకపోయింది. ప్రస్తుతం శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ పై మేర్లపాక గాంధీ డైరెక్ట్ చేస్తున్న మ్యాస్ట్రో చిత్రంలో నటిస్తున్నాడు. తమన్నా, నభా నటేశ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
Video Player is loading.PauseUnmuteLoaded: 0.00%Fullscreen
సోషియో ఫాంటసీతో కళ్యాణ్ రామ్ చిత్రం..!
సుకుమార్ స్కూల్ నుండి మరో దర్శకుడు..!
పూజాహెగ్డే అందం అదరహో..స్టిల్స్ వైరల్
కోవిడ్ ఒత్తిడి నుంచి కోలుకునే రకుల్ యోగాసన్…!
బాలకృష్ణ నుంచి సర్ప్రైజ్ అనౌన్స్ మెంట్?
శ్రీదేవి చిన్న కూతురు టాలీవుడ్ ఎంట్రీ..!
గూని పాత్రలో రావు రమేశ్..ఇంట్రెస్టింగ్గా ఫస్ట్ లుక్