ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ, జాతి రత్నాలు సినిమాలతో టాలీవుడ్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో నవీన్ పోలిశెట్టి. జాతిరత్నాలు సినిమాతో మనోడి క్రేజ్ భీబత్సంగా పెరిగింది. దీంతో ఆఫర్స్ కూడా
నితిన్, కీర్తిసురేశ్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం రంగ్ దే. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ మూవీ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా..థియేటర్లలో విడుదలైంది.
రంగ్ దే కలెక్షన్స్ | రంగ్ దే కలెక్షన్స్ 4 రోజుల తర్వాత దారుణంగా పడిపోయాయి. నితిన్, కీర్తి సురేష్ జంటగా వెంకీ అట్లూరీ తెరకెక్కించిన ఈ చిత్రం తొలి 4 రోజుల్లోనే 14 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. అయితే ఐదో రోజు న
రంగ్ దే | ఐదో రోజు మాత్రం ఈ సినిమాకు బ్రేకులు పడ్డాయి. చాలాచోట్ల రంగ్ దే వసూళ్లు గణనీయంగా పడిపోయాయి. ఐదో రోజు కేవలం రూ.73 లక్షల షేర్ మాత్రమే వసూలు చేసింది.
నితిన్, కీర్తి సురేష్ జంటగా వెంకీ అట్లూరీ తెరకెక్కించిన చిత్రం రంగ్ దే. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈ చిత్రం వీకెండ్ కలెక్షన్స్ వచ్చాయి. మూడు రోజుల వీకెండ్ బాగానే యూజ్ చేసుకుంది రంగ్ దే. నితిన�
నితిన్, కీర్తి సురేష్ జంటగా వెంకీ అట్లూరీ తెరకెక్కించిన చిత్రం రంగ్ దే. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈ చిత్రానికి వీకెండ్ బాగానే కలిసొస్తుంది. ఈ వారం విడుదలైన సినిమాల్లో కాస్త మంచి టాక్ వచ్చిన
నేను శైలజ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన అందలా ముద్దుగుమ్మ కీర్తి సురేష్. మహానటి సినిమాతో అశేష ప్రేక్షకాదరణ పొందిన కీర్తి రీసెంట్గా రంగ్ దే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమ�
మూడు నెలలు.. ఆరు హిట్లుఎన్నాళ్లయింది ఈలలు విని! ఎన్ని రోజులైంది కాగితాలు గాల్లోకెగిరి!కడుపుబ్బా నవ్వులు. కన్నీరొలికించే కండ్లు. చప్పట్లు చరిచే చేతులు. అన్ని భావనలూ మళ్లీ రాజుకున్నాయి. సినీప్రియులకు పసంద�
నితిన్, వెంకీ అట్లూరి కాంబినేషన్ లో వచ్చిన రంగ్ దే సినిమాకు తొలిరోజు మంచి వసూళ్లు వచ్చాయి. సినిమాకు యావరేజ్ టాక్ వచ్చినా కూడా వసూళ్ల విషయంలో మాత్రం దూసుకుపోతుంది. కలర్ ఫుల్ కలెక్షన్లతో బాక్సాఫీస్ దగ్గర ర�
ప్రేమకథలతో లవర్బాయ్ ఇమేజ్ను సొంతం చేసుకున్నారు నితిన్. ఈ ఇమేజ్ను నమ్మి చేసిన సినిమాలన్నీ నితిన్కు పెద్ద విజయాల్ని తెచ్చిపెట్టాయి. ఆ పంథాలోనే నితిన్ నటించిన తాజా చిత్రం ‘రంగ్ దే’. ‘తొలిప్రేమ’ చి�
‘ఇరుగుపొరుగువారైన ఓ అబ్బాయి, అమ్మాయి మధ్య పరిచయం నుంచి పెళ్లి వరకు జరిగే ప్రయాణానికి అందమైన దృశ్యరూపమే ‘రంగ్దే’. మానవోద్వేగాలు సప్తవర్ణాలకు ప్రతీక అని తెలియజెప్పేలా ఈ టైటిల్ పెట్టాం’ అని అన్నారు వెం�
నితిన్, కీర్తిసురేశ్ హీరోహీరోయిన్లుగా వస్తున్న చిత్రం రంగ్ దే. ట్రైలర్ చూస్తుంటే సూపర్ హిట్ చిత్రం నువ్వేకావాలి లా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. దీనిపై ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు వెంక�