మహానటి సినిమాతో జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న కీర్తి సురేష్ వరుస పెట్టి సినిమాలు చేసేస్తుంది. అయితే మహానటి సినిమాలో కాస్త బొద్దుగా కనిపించిన కీర్తి ఇప్పుడు స్లిమ్గా కనిపిస్తూ అభిమానులను �
ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ బ్లాక్ బాస్టర్ హిట్ తర్వాత నవీన్ పొలిశెట్టి చేసిన చిత్రం ‘జాతిరత్నాలు’. అనుదీప్ కేవీ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటించింది. నేడు ప్రే�
ఏడు పదుల వయస్సులోను ఎంతో ఉత్సాహంగా సినిమాలు చేస్తున్న రజనీకాంత్ ఇటీవల అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే. ఆరోగ్యం సహకరించకపోవడం వలన తాను రాజకీయాల నుండి పూర్తిగా తప్పుకుంటున్న ప్రకట