Padutha Theeyaga | ఈటీవీలో ప్రసారమవుతున్న సింగింగ్ రియాల్టీ షో ‘పాడుతా తీయగా’ కార్యక్రమం వివాదాలకు వేదికగా మారింది. దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ప్రారంభించిన ఈ కార్యక్రమం దాదాపు 30 ఏండ్లుగా కొనసాగుతున్నది.
Keeravani |సింగర్ ప్రవస్తి రీసెంట్గా సునీత, చంద్రబోస్లతోపాటు కీరవాణిపై సంచలన ఆరోపణలు చేయడం మనం చూశాం. ముఖ్యంగా కీరవాణిపై కూడా పలు ఆరోపణలు చేయడంతో వివాదం మరింత ముదిరింది. కొన్ని టీవీ ఛానెల్స్ అ
Singer Pravasthi | గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 1996లో ప్రారంభించిన 'పాడుతా తీయగాస షో ఎంత పెద్ద సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొన్ని సంవత్సరాలుగా ఈ షో అప్రతిహతంగా సాగుతూ వస్తుంది. బాల�
కీరవాణి పాట రాయడం. దానిని ఇసైజ్ఞాని ఇళయరాజా స్వరపరచడం. ఆ పాటను దేవిశ్రీ ప్రసాద్ విడుదల చేయడం. ఈ స్వర త్రివేణీ సంగమాన్ని అరుదుగా జరిగే ఆసక్తికరమైన విషయంగా పేర్కొనవచ్చు.
అగ్ర కథానాయకుడు చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’ చిత్రం గురించి అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి.
హరికృష్ణ మనవడు, దివంగత జానకీరామ్ తనయుడు నందమూరి తారక రామారావును హీరోగా పరిచయం చేస్తూ సీనియర్ దర్శకుడు వైవీఎస్ చౌదరి ఓ చిత్రాన్ని రూపొందిస్తున్న విషయం తెలిసిందే.
‘పదేళ్లుగా కలిసున్న స్నేహితులందరం కలిసి పనిచేసిన సినిమా ‘సత్యభామ’. కాజల్ టైటిల్రోల్ చేస్తుంది అనగానే సినిమాపై ఆసక్తి పెరిగింది. ఇది ఆమెకు పర్ఫెక్ట్ కమ్బ్యాక్ మూవీ.
జయ జయహే తెలంగాణ పాటను మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణితో కంపోజ్ చేయించడం పట్ల జగిత్యాలకు చెందిన సంగీత దర్శకుడు ఎస్వీ మల్లిక్ తేజ ఆవేదన వ్యక్తం చేశారు. జయ జయహే పాటకు అర్జెంట్గా సంగీతం అందించాలని ఏడాదిన్న�
ఇపుడున్న రాష్ట్ర అధికారిక చిహ్నంలో నాకు తెలిసి ఎలాంటి లోపాలు లేవు. ఒక మతానికి, కులానికి, వర్గానికి సంబంధం లేకుండా ఉన్నది. ఇలాంటి చిహ్నాన్ని మార్చడం సమంజసంగా లేదు. మార్చాలనుకోవడమే లక్ష్యమైతే మార్చ డం తప్ప�
తెలంగాణ రాష్ట్ర గీతంపై వివాదం రోజురోజుకూ చిలికిచిలికి గాలివానలా మారుతున్నది. మన గీతానికి సంగీతాన్ని ఇక్కడి మట్టిబిడ్డలతోనే అందించాలనే డిమాండ్ బలంగా వినిపిస్తున్నది.
Revanth Reddy | రాష్ట్ర అధికారిక చిహ్నంలో కాకతీయ తోరణం ఉండదు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సమ్మక్క - సారక్క, నాగోబా జాతర స్ఫూర్తికి అద్దం పట్టేలా చిహ్నం ఉంటుందన్నారు. పోరాటాలు, త్యాగాలకు ప్రత�
Rajamouli | కొందరు దర్శకులు హీరోలను మారుస్తుంటారు.. నిర్మాతలను మారుస్తుంటారు.. కానీ వాళ్ల టెక్నీషియన్స్ను మాత్రం అలాగే జాగ్రత్తగా చూసుకుంటారు. ఎన్ని సినిమాలు చేసిన వాళ్లనే రిపీట్ చేస్తూ ఉంటారు. కావాలంటే రాజమౌ�
ఆస్కార్ పురస్కారాన్ని గెలుచుకున్న ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి, గీత రచయిత చంద్రబోస్లను తెలుగు నిర్మాతల మండలి, ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆదివారం హైదరాబాద్లో ఘనంగా సత్కరించింది.
Shiva Shakti Dutta | అందర్నీ ఆకట్టుకున్న నాటు నాటు పాట మాత్రం కీరవాణి తండ్రి శివశక్తి దత్తాకు నచ్చలేదట. ఈ పాటలో అసలు సంగీతమెక్కడ ఉంది అంటూ తాజాగా సెన్సేషల్ కామెంట్స్ చేశాడు. శివశక్తి దత్తా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వ