KTR | నేషనల్ హెరాల్డ్ కేసులో రేవంత్ రెడ్డి పేరు పెట్టడంతో.. సీఎం అవినీతి బండారం మొత్తం బయటపడింది అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. యంగ్ ఇండియా సంస్థకు విరాళాలు ఇస్తే పదవులు ఇప్పిస్తా�
ఏపీ ప్రభుత్వం దాదాపు 194 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో పోలవరం ప్రాజెక్టు చేపట్టిన విషయం తెలిసిందే. గోదావరిపై దాదాపు 1.47 కి.మీ. పొడవుతో మట్టి, రాతి కట్టను (ఈసీఆర్ఎఫ్) నిర్మించాల్సి ఉంది.
‘కాళేశ్వరంలో లక్ష కోట్లు మునిగిపోయాయనడం తప్పు. రూ. 94 వేల కోట్ల ప్రాజెక్ట్ అయితే లక్ష కోట్ల కుంభకోణం ఎైట్లెతది? కాళేశ్వరంపై వాస్తవాలకు విరుద్ధంగా కలగాపులగం చేసి మాట్లాడుతున్నారు’ అంటూ సీఎం రేవంత్రెడ్డ
సంగారెడ్డి జిల్లాలో కాలుమోపకముందే సీఎం రేవంత్రెడ్డి పర్యటన విమర్శల పాలవుతున్నది. బీఆర్ఎస్ హయాంలో పూర్తి చేసిన అభివృద్ధి పనులను శుక్రవారం జహీరాబాద్ నియోజకవర్గంలో ప్రారంభించనున్నారు. కేసీఆర్ హయా�
తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కొనియాడారు. హైదరాబాద్లో సచివాలయాన్ని అతితక్కువ ఖర్చుతో, ఎక్కువ మందికి ఉపయోగపడేలా నిర్మించ�
అమాయక చెంచులను కొందరు కాంగ్రెస్ నేతలు, చెంచు నాయకులు మభ్యపెట్టాలని చూస్తున్నారని ఆదివాసీ చెంచుల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు నిమ్మల శ్రీనివాసులు ఆగ్రహం వ్యక్తంచేశారు. గురువారం నాగర్కర్నూల్ జిల్లా
కాళేశ్వరం పాజెక్టును న్యాయస్థానాలు కూడా ప్రశంసిస్తుంటే రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగెస్ సర్కారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కు నోటీసులు ఇవ్వడం ఎంతవరకు న్యాయం అని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డ
కాళేశ్వరం అంటే కేసీఆర్.. కేసీఆర్ అంటే కాళేశ్వరమని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అభివర్ణించారు. ఈ ప్రాజెక్టుపై విచారించేందుకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కు నోటీసులు జారీ చేయడం శోచనీయమని విచారం వ్�
తెలంగాణ గడ్డపై మహోన్నత లక్ష్యంతో తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై కొన్నాళ్లుగా చర్చోపచర్చలు నడుస్తున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చీరాగానే కాళేశ్
పరిపాలన ప్రజల సంక్షేమం కోసం సాగాలి. అభివృద్ధి కోసం యంత్రాంగాన్ని పరుగులు పెట్టించాలి. అంతేతప్ప ఎవరి మీదో అక్కసుతో నకారాత్మక వికారాలు పోతే అంతిమంగా బెడిసికొడుతుంది. కేసీఆర్ వెంట తెలంగాణ నడిచింది. స్వరా�
KCR | కేసీఆర్ పాలనలో తెలంగాణలో జరిగిన ఆర్థిక జైత్ర యాత్రను ఐసీఆర్ఏ (ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ) సంస్థ కండ్లముందు నిలిపింది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అభ
Kaleshwaram | కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టి నిర్మించిన రెండు భారీ ఇరిగేషన్ ప్రాజెక్టులపై కొన్నాళ్లుగా తప్పుడు ప్రచారం చేస్తున్న వారికి.. కమిషన్ల పేరిట హడావుడి చేస్తున్న వారికి దేశ సర్వోన్నత న్య
ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను తప్పించుకునేందుకే కాంగ్రెస్ సర్కారు డైవర్షన్ పాలిటిక్స్కు తెరలేపిందని నాఫ్స్కాబ్ మాజీ చైర్మన్ కొండూరు రవీందర్రావు ధ్వజమెత్తారు. పాలన చేతగాకే కేసీఆర్ను బద్న�
ప్రజలు కేసీఆర్ పాలనను గుర్తు చేసుకోవడం చూసి కాంగ్రెస్ ప్రభుత్వం ఓర్వలేక పోతున్నదని, రాజకీయ కక్షతోనే నోటీసులు ఇచ్చిందని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ధ్వజమెత్తారు.