ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయాలకు అనుగుణంగా వ్యవసాయం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడో యువరైతు. ఒకే పంటకు పరిమితం కాకుండా పంటమార్పిడితో అధిక లాభాలను ఆర్జిస్తున్నాడు. తనకున్న భూమితోపాటు మరికొంత కౌలుకు తీసుకొ�
‘శోమ’ ప్రాజెక్టుకు అంతర్జాతీయ గుర్తింపు సీఎం కేసీఆర్కు హిమాన్షు కృతజ్ఞతలు అభినందనలు తెలిపిన మంత్రి కేటీఆర్ హైదరాబాద్, జూన్ 28 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు మనుమడు, మంత్రి కే తారకరా�
హైదరాబాద్: ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు మనవడు, మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షును ప్రతిష్టాత్మక డయానా అవార్డు వరించింది. SHOMA అనే కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నందుకుగ�
తీరొక్క పథకాలతో తెలంగాణ చేయూత ఏడేండ్లలో దళితుల కోసం 55 వేల కోట్ల వ్యయం ఆర్థిక స్వావలంబన లక్ష్యంగా అడుగులు ప్రత్యేక అభివృద్ధి పథకంతో నిధుల వరద ఉమ్మడి రాష్ట్రంలో దగాపడ్డ దళిత సమాజం స్వరాష్ట్రంలో దళిత బాంధ�
దళిత సాధికారత పథకం కింద తెలంగాణ ప్రభుత్వం ఒక్కో యూనిట్కు రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించనుంది. ఈ మేరకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన కొనసాగుతున్న అఖిలపక్ష సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
గ్రామం మురవాలి.. పట్నం మెరవాలి గ్రామాల్లో ప్రతి ఇంటికి 6 మొక్కలు ఏ ఒక్క పని పెండింగ్లో ఉండొద్దు దేశానికి ధాన్యాగారంగా తెలంగాణ రైస్ మిల్లుల సంఖ్యను పెంచండి విద్యుత్తు సమస్యలను అధిగమించడానికి పవర్ డే ర�
పల్లెప్రగతి, పట్టణ ప్రగతికి నిధులు విడుదల హైదరాబాద్ మినహా జిల్లాలకు రూ.32 కోట్లు నిధులు ఖర్చు చేసే అధికారం జిల్లా కలెక్టర్కు.. సీఎం కేసీఆర్ అదేశాలతో ఉత్తర్వులు జారీ హైదరాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ): ప�
రాష్ర్టాన్ని సాధించి బంగారు తెలంగాణ సాధనాక్రమంలో అడుగులు వేస్తున్న కేసీఆర్ను ఉద్యమకాలంలోనూ, పరిపా లనా కాలంలోను అడుగడుగునా గమనిస్తూ ఆయన ఆలోచనలను, కార్యాచరణను ఆవిష్క రించడంలో, ‘ఒక్కగానొక్కడు’ రచన ద్వా�
దళిత్ ఎంపవర్మెంట్ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. సామాజికంగా వెనుకబడి ఉన్న దళితుల అభివృద్ధి సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు.
మెట్రో అధికారులతో సీఎం కేసీఆర్ కరోనా పరిస్థితుల్లో ప్రజలకు హైదరాబాద్ మెట్రో సురక్షితమైన ప్రజారవాణా వ్యవస్థగా సేవలందిస్తున్నది. మెట్రోను మరింత సమర్థంగా నడిపేలా చర్యలు తీసుకోవాలి.. రాష్ట్రప్రభుత్వం �
మంత్రి గంగులకు ముదిరాజ్, యాదవుల లేఖ కరీంనగర్ కార్పొరేషన్, జూన్ 24: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని బోర్నపల్లికి చెందిన ముదిరాజ్, యాదవ సంఘాల నాయకులు టీఆర్ఎస్కు మద్దతు ప్రకటించా
ఇక రాష్ట్రంలో మిషన్ విలేజ్ ఊరికోసం ఊరంతా కలిసికట్టుగా పనిచేయాలి గ్రామసీమలన్నీ అభివృద్ధి చెందాలి స్వయం సమృద్ధిని సాధించాలి రామునిపట్ల, అంకాపూర్ ఆదర్శం ఏడాదిలో బంగారు వాసాలమర్రి గ్రామ అభివృద్ధికి ఐ�
జూలై 8న మత్స్యకారుల సమస్యలపై సమావేశంసమీక్షలో మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్హైదరాబాద్, జూన్ 22(నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ హామీ మేరకు మరణించిన మత్స్యకారుల కుటుంబాలకు త్వరలో రూ.6 లక్షల బీమా పథకం అమలు చ�