రాష్ట్ర దళిత సంఘాల ఐక్య పోరాట సమితి చైర్మన్ బేర బాలకిషన్ఆర్కేపురం, ఆగస్టు 2: దళితుల అభ్యున్నతికి కృషిచేస్తున్న సీఎం కేసీఆర్కు దళిత సమాజం మొత్తం అండగా నిలువాలని రాష్ట్ర దళిత సంఘాల ఐక్య పోరాట సమితి చైర్�
Ts Cabinet : | గవర్నర్ కోటా నామినేటెడ్ ఎమ్మెల్సీగా పాడి కౌశిక్ రెడ్డి పేరును రాష్ట్ర మంత్రివర్గం ఖరారు చేసింది. ఈ మేరకు కౌశిక్ రెడ్డి పేరును సిఫారసు చేస్తూ ఆమోదానికి గవర్నర్కు పంపింది.
మా సమస్యలను సీఎం కేసీఆరే పరిష్కరిస్తారుఎంపీటీసీల సంఘం రాష్ట్రఅధ్యక్షుడు కుమార్గౌడ్హన్మకొండ, జూలై 31: హుజూరాబాద్ ఉపఎన్నికలోతమ సంఘం తరఫున ఎవరూ పోటీ చేయట్లేదని తెలంగాణ ఎంపీటీసీల సంఘం రాష్ట్ర అధ్యక్షుడ
ఆరు నూరైనా ఈ పథకం కొనసాగుతుంది అవసరాన్ని బట్టి లక్ష కోైట్లెనా ఖర్చుచేస్తాం దళితబంధుతో కొందరిపై బాంబుపడ్డట్టయింది ఏడాది క్రితమే అమలుకావాల్సిన పథకం ఇది అన్నివర్గాల ప్రజలనూ అభివృద్ధిలోకి తెస్తున్నాం ఎవ
హైదరాబాద్, జూలై 27 (నమస్తే తెలంగాణ): ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి పదవీ కాలాన్ని రాష్ట్ర ప్రభుత్వం మరో ఏడాదిపాటు పొడగించింది. ఈ మేరకు వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్రావు మంగళవారం ఉత్తర్వు�
భారతీయుల సంక్షేమం లక్ష్యంగా అన్ని రంగాల్లో సమన్యాయం అందించడానికి ప్రభుత్వాలు కృషి చేయాలని, భారత దేశంలో నివసిస్తున్న ప్రజల మధ్య, వివిధ ప్రాంతాల మధ్య అసమానతలు తొలగించే విధంగా ప్రభుత్వాలు ప్రణాళికలు సిద్
నమస్తే తెలంగాణ నెట్వర్క్, జూలై 21: రెండో విడుత గొర్రెలు పంపిణీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంపై గొల్ల, కుర్మలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. తొలి విడుత రూ.5 వేల కోట్లతో గొర్రెలు పంపిణీ చేసిన ప్
ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్బొడ్రాయిబజార్, జూలై 21: బీసీ వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా సీఎం కేసీఆర్ అనేక అభివృద్ధి, సంక్షే మ పథకాలు అమలు చేస్తున్నారని రాజ్యసభ సభ్యు డు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. బుధవారం �
కురుమ సంఘం నేతలతో సీఎం కేసీఆర్ గొర్రెల పంపిణీ నిర్ణయంపై కురుమ సంఘం కృతజ్ఞతలు హైదరాబాద్, జూలై 21 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో ప్రతి వర్గం, కులం బాగుపడాలనేదే ప్రభుత్వ సంకల్పమని, అదే తమ సిద్ధాంతం అని ముఖ్యమంత�
రాష్ట్రంలో భూముల విలువ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఆస్తుల మార్కెట్ విలువలను పెంచుతూ మంగళవారం సీఎస్ సోమేశ్కుమార్ జీవో జారీ చేశారు.