బీఆర్ఎస్ ఈజ్ ఫర్ ఇండియా అని బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టంచేశారు. మహోజ్వల భారత నిర్మాణమే బీఆర్ఎస్ లక్ష్యమని తెలిపారు. వనరులు, వసతులు పుష్కలంగా ఉండి కూడా.. ఈ దేశ ప
నెయిల్ కట్టర్లు, బ్లేడ్లు, మన జాతీయ పతాకాలు, టపాసులు, మన పిల్లలు ఎగరేసే పతంగులకు మాంజా దారాలు, హోలీ రంగులు ఇవన్నీ చైనా నుంచే. మరి మన ప్రధాని మోదీ గొంతు చించుకొని ఇచ్చిన మేకిన్ ఇండియా నినాదం ఏమైంది. అది ఏం త�
ఆంధ్రప్రదేశ్లో సరైన నాయకత్వం లేదని, అక్కడ సీఎం కేసీఆర్ నాయకత్వం అవసరమని ఏపీ బీఆర్ఎస్ నేత ఆదినారాయణ అన్నారు. ఏపీ మాజీ మంత్రి రావెల కిషోర్బాబు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్ సోమవారం హైదరాబ
మనకు అన్ని వనరులు ఉన్నట్టే ఉంటాయి. కానీ ఏవీ రావు. వీ ఆర్ జాక్ ఆఫ్ ఆల్. మాస్టర్ ఆఫ్ నన్. బకెట్ నీళ్ల కోసం చెన్నై తండ్లాడాలా? తన్నీర్ తన్నీర్ అనే సినిమా రావాల్నా? దాని చూసి పండ్లు ఇకిలించడం తప్ప పరిష్
సెక్యులర్ భావాలు ఎక్కువగా ఉన్న ఖమ్మంలో మతోన్మాద శక్తులకు తావులేదని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ స్పష్టం చేశారు. అలాంటి శక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలని ముస్లిం మైనార్టీలను కోరారు.
దేశానికే అన్నపూర్ణగా మారుతున్న పసికూన తెలంగాణ. ఈ రాష్ట్రంలో అధికారం చేపట్టడానికి బీజేపీ అనకొండలా అర్రులు చాస్తున్నది. మొన్నటికి మొన్న ప్రభుత్వాన్ని కూల్చాలనే బీజేపీ ఎత్తుగడలను ముఖ్యమంత్రి కేసీఆర్ త�
దేశంలో గుణాత్మక మార్పు కోసం బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పూరించిన శంఖారావం దేశమంతా మారుమోగుతున్నది. దేశాన్ని నవ్యపథంలో నడిపించే నాయకుడు సీఎం కేసీఆర్ ఒక్కరేనని ఆంధ్రప్రద�
కేంద్రంతోపాటు ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచేలా సీఎం కేసీఆర్ తెలంగాణను అన్ని రంగాల్లో తీర్చిదిద్దుతున్నారని, కేసీఆర్ దార్శనికత, నాయకత్వం దేశానికి అవసరమని కర్ణాటక ఎన్నికల కమిషన్ రిటైర్డ్ సీఈసీ శ్�
ప్రభుత్వ గురుకుల పాఠశాలలు, కళాశాలలు ముఖ్యమంత్రి కేసీఆర్ మానస పుత్రికలని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు.
పార్లమెంట్ ఉభయసభల్లో టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చాలని రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్కర్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు లేఖ రాశారు.
ఆరోగ్య వంతమైన సమాజ నిర్మాణంలో మహిళల పాత్ర కీలకమని, అందుకు సీఎం కేసీఆర్ గర్భిణులకు అందిస్తున్న కిట్లు ఎంతగానో ఉపయోగపడుతాయని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు.
దళితుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని, తెలంగాణ ప్రభుత్వ హయాంలోనే దళితులు ఆత్మగౌరవంతో బతుకుతున్నారని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ ఉద్�