KCR Pressmeet | పార్టీకి చందాలిచ్చేటోళ్లను బీజేపీ ప్రోత్సహిస్తోందని సీఎం కేసీఆర్ అన్నారు. వేలకోట్లు దిగమింగి వాళ్లు ఇచ్చే సోలార్ విద్యుత్ను కొనుగోలు చేస్తున్నారని విమర్శించారు. ఇదేనా చట్టం అని మండిప
KCR Pressmeet | బడ్జెట్పై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్ సీరియస్ అయ్యారు. ఏం అవగాహన చేసుకోక మాట్లాడినం.. ఏది అబద్ధమని ప్రశ్నించారు. బడ్జ
CM KCR Press meet | బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై సీఎం కేసీఆర్ సెటైర్ వేశారు. పాపం ఆయన్ను చూస్తే జాలేస్తోందని.. ఆయనకు బదులు వేరే వాళ్లతో మాట్లాడిస్తే బెటర్ అని ఎద్దేవా చేశారు. రోజురోజుకీ ఆ పార్టీ �
మార్చి నెలాఖరులోగా పూర్తి స్థాయిలో గ్రౌండింగ్ లబ్ధిదారుల ఎంపికను పూర్తి చేసిన స్థానిక ఎమ్మెల్యేలు పారదర్శకంగా అర్హుల గుర్తింపు జాబితా ప్రకారం గ్రామాలు, పట్టణాల్లో మొదలైన సర్వే ప్రతి నియోజకవర్గానికి
నిధులు తేకున్నా తెచ్చినట్లు బిల్డప్ ఇస్తున్న ఎమ్మెల్యే రఘునందన్ సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు సహకారంతో అభివృద్ధి పనులు హామీలు విస్మరించిన దుబ్బాక ఎమ్మెల్యే తెలంగాణ ఉద్యమంలో బండి సంజయ్ పాత్ర ఎంత.
యాలాల, ఫిబ్రవరి 2 : గ్రామాల అభివృద్ధికి దిక్సూచిగా తెలంగాణ రాష్ట్రం నిలిచిందని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి అన్నారు. బుధవారం యాలాల మండల పరిధిలోని ముద్దాయిపేట్, కమాల్పూర్, నాగ సముంధర్, బానాపూర్, పగ
కొత్త రాజ్యాంగం రావాలని నేను ప్రగాఢంగా నమ్ముతానయా సోచ్.. నయా దిశ.. నయా సంవిధాన్.. అవసరం75 ఏండ్ల రాజ్యాంగం ఇప్పటి అవసరాలు తీర్చలేదుమీడియా ప్రతినిధుల ప్రశ్నలకు ముఖ్యమంత్రి కేసీఆర్ జవాబులుహైదరాబాద్, ఫిబ్
4 ఎకరాలుంటే నేడు కోటీశ్వరుడురాష్ట్రంలో టీఆర్ఎస్కు దీటైన ప్రతిపక్షమే లేదుమీడియా ప్రతినిధుల ప్రశ్నలకు ముఖ్యమంత్రి కేసీఆర్ జవాబుహైదరాబాద్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఏర్పడిన ఏడేండ్లలోనే దేశ�
శంషాబాద్ రూరల్ : నిరుపేదలకు దళిత బంధు పథకం వర్తించేలా పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలని ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ సూచించారు. శుక్రవారం శంషాబాద్ మండలంలోని సర్పంచ్లు, ఎంపీటీసీ, పార్టీ ముఖ్య
ఏం జరుగుతోంది? దేశ రాజకీయాల్లో పెను సంచలనాలు చోటుచేసుకోబోతున్నాయా? గత ఏడున్నరేండ్లుగా దేశాన్ని పాలిస్తున్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మీద ప్రజల ఆశలు సన్నగిల్లాయా? ప్రభుత్వ పనితీరుపై నిస్పృహ చోటుచేసుకు�
ఎనిమిది విడతల్లో రూ.50వేల కోట్లు ఇచ్చాం ఎరువులు, విత్తనాలు ఉచితం కాదు..పెట్టుబడి కోసమే రూ.10వేలు ఇస్తున్నాం రూ.3500 కోట్లు బీమా అందించాం శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి దేశంలో రైతులకు సాయం అందిస్తున్న ఏక�