దమ్మపేట: మండలంలో రైతుబంధు సంబురాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. రైతుబంధు సంబురాల్లో భాగంగా బుధవారం మండల పరిధిలోని మల్లారం, మల్కారంతో పాటు తదితర రైతువేదికలను అందంగా అలంకరించడంతో పాటు రైతువేదికల వద్ద తెలంగా
ఐఏఎంసీకి అన్ని అర్హతలు ఉన్న నగరం హైదరాబాద్త్వరలో ఇక్కడికే ఎక్కువ మధ్యవర్తిత్వ కేసులుఐఏఎంసీ ప్రారంభోత్సవంలోసుప్రీం కోర్టు సీజే జస్టిస్ రమణసంస్థ ఏర్పాటులో సీఎం కేసీఆర్ పాత్ర అమోఘమని ప్రశంస హైదరాబా�
ఖమ్మం: హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో శుక్రవారం జరిగిన తెలంగాణ రాష్ట్ర సమితి విస్త్రృత స్థాయి సమావేశంలో ఎంఎల్సీ తాతా మధు పాల్గొన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల కోటా నుంచి ఎంఎల్సీ అభ్యర్థిగ�
సత్తుపల్లి :తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలే ఎమ్మెల్సీ తాతా మధు గెలుపునకు కారణం అని సత్తుపల్లి నియోజకవర్గ టీఆర్ఎస్ నాయకులు అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాతా మధు భారీ విజయం సాధించ�
దేవరకొండ:పేద, బడుగు,బలహీన వర్గాల వారికి ముఖ్యమంత్రి సహాయనిధి ఆర్ధిక భరోసా కల్పిస్తుందని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చందంపేట మండలంలోని చిత్రి�
ప్రధాన రహదారితో పాటు పూర్తయిన నాలుగు మార్గాలు కోటమైసమ్మ మార్గంలో రూ. 12.50 కోట్ల బడ్జెట్తో 1300 మీటర్ల మేర పనులు క్యాసారం గ్రామానికి డబుల్ రోడ్డు రూ. 10.50 కోట్లతో కొనసాగుతున్న నిర్మాణ పనులు గజ్వేల్, నవంబర్ 29: ర
కవాడిగూడ : తెలంగాణ రాష్ట్ర సాదన కోసం అలుపెరుగని పోరాటం చేసిన మహోద్యమ నేత సీఎం కేసీఆర్ అని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. అహింసా మార్గంలో ఉద్యమాన్ని నడిపి రాష్ట్రాన్ని సాదించిన తెలంగాణ జాతి
ఖైరతాబాద్ : రాజ్భవన్ ముందు ఓ రైతు కూలీ ఆత్మహత్యకు యత్నించాడు. సకాలంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసులు అడ్డుకొని అతన్ని స్టేషన్కు తరలించారు. పంజాగుట్ట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సూర్యపేట జి�
కేంద్రం తీరుపై రైతాంగం ఆగ్రహం అన్నదాతకు అండగా టీఆర్ఎస్ పార్టీ ఎల్లుండి నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సన్నాహాలు నిర్వహణ ఏర్పాట్లలో ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలుకదం తొక్కనున్న �
మెరుగైన సేవలందిస్తున్న ప్రభుత్వ అంబులెన్స్లు ఒక్క కాల్.. క్షణాల్లో చెంతకు అందుబాటులో అన్ని వసతులు క్షతగాత్రులు, గర్భిణులకు వరం రంగారెడ్డి జిల్లాలో మొత్తం 27 వాహనాలు ఆపదలో అత్యవసర వైద్యం అందిస్తూ బంధువ
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చొరవ విడుతల వారీగా పరిహారం అందజేస్తాం తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ కరీమాబాద్, నవంబర్ 9: రెండేళ్లుగా పెండింగ్లో ఉన్న ఇన్నర్ రింగ్ రోడ్డు భూ భాధితుల సమస్య పరిష్�
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు షెడ్యూల్ విడుదల ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఎలక్షన్ కోడ్ అమల్లోకి వరంగల్, నవంబరు 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి జిల్లాకు మరోసారి ఎన్ని‘కళ’ వచ్చింది. స్థానిక సంస్థ�
ఖలీల్వాడి, నవంబర్ 9 : పేదల ఆర్థికాభ్యున్నతే సీఎం కేసీఆర్ లక్ష్యమని, ఇందులో భాగంగా స్వయంఉపాధికి నిధులు మంజూరు చేస్తున్నారని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా అన్నారు. ఎస్సీ కార్పొరేషన్�
CM KCR Press meet | కల్తీ విత్తనాలు అమ్మిన వాళ్లపై పీడీ యాక్ట్ను తీసుకొచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని సీఎం కేసీఆర్ అన్నారు. దేశంలో ఎక్కడా లేని ఈ చట్టాన్ని తీసుకొచ్చేందుకు కేంద్రం సతాయించినప్పటికీ అనేక న�