Telangana | సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ రైతు వీడియోపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. " నీళ్లు లేవు, వ్యవసాయం లేదు... చావాలనిపిస్తోంది కేసీఆర్ సారూ" అంటూ ఆ రైతు మాట్లాడిన మాటలు వైరల�
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. డాక్టర్ పర్యవేక్షణలో గత రెండు రోజులుగా ఇంటి వద్దే చికిత్స తీసుకుంటున్నారు.ఒకటి రెండు రోజుల్లో పూర్తిగా నయం అయ్యే అవకాశం ఉంద�
KCR | లోక్సభ ఎన్నికలకు బీఆర్ఎస్ సమరశంఖం పూరిస్తున్నది. ఉద్యమకాలం నుంచి కలిసొచ్చిన కరీంనగర్ గడ్డ మీద నుంచే పార్టీ అధినేత కే చంద్రశేఖర్రావు మరోసారి జంగ్సైరన్ మోగించనున్నారు.
Harish Rao | హామీలు అమలు చేయకుండా ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ సర్కారుకు కర్రుకాల్చి వాత పెట్టాలని ప్రజలకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు పిలుపునిచ్చారు.
కాంగ్రెస్, బీజేపీ తీరును ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని, ఆ పార్టీలు తెలంగాణకు చేసిన ద్రోహాన్ని ప్రజలకు వివరించాలని బీఆర్ఎస్ నేతలకు పార్టీ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.
తెలంగాణలోని బహుజనుల అస్తిత్వం కోసం ఆర్ఎస్పీ ఓ చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కొంతమేరకు ప్రభావం చూపింది. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఆ పార్టీ ప్రభావం చూపే అవకాశం �
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఢిల్లీ పర్యటనలు మానుకొని, రాష్ట్రంలో కరువు పర్యటనలు చేయాలని, రైతులకు భరోసా కల్పించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జీ జగదీశ్రెడ్డి డిమాండ్ చేశారు.
రానున్న పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్, బీఎస్పీ కలిసి పోటీచేస్తాయని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఆదివారం ‘ఎక్స్' వేదికగా ప్రకటించారు.
బిడ్డకు తండ్రిని మించిన సంరక్షకుడు లేనట్టే, తెలంగాణ పిత కేసీఆర్ స్థాపించిన బీఆర్ఎస్కు మించిన సంరక్షక పార్టీ లేదన్న చర్చలు మొలకెత్తినయి తెలంగాణలో. గత తొమ్మిదిన్నరేండ్లలో కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ �