KTR | ఈరోజు తెలంగాణకు కావలసింది అధికార స్వరాలు కాదు.. ధిక్కార స్వరాలు.. ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకలు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఖమ్మం - వరంగల్ - నల్లగొండ పట్టభద్రు�
గ్రామ పంచాయతీలకు కాంగ్రెస్ ప్రభుత్వం మొండిచేయి చూపుతున్నది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పంచాయతీలకు పైసా నిధులు విదల్చలేదు. దీంతో గ్రామపంచాయతీ అభివృద్ధి పనులు పడకేశాయి. కనీసం పారిశుద్ధ్య సిబ్బందికి
భారత రాష్ట్ర సమితి రాష్ట్ర నాయకుడు పీ కార్తిక్రెడ్డి రాసిన ‘హౌ టు బయ్ యాన్ ఇండియన్ ఎలక్షన్' పుస్తకాన్ని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు శుక్రవారం ఆవిష్కరించారు.
రాష్ట్రంలో యుద్ధం ఇంకా మిగిలే ఉన్నదని, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మరో ఉద్యమానికి నడుం బిగించాలని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఉద్యమ శక్తులను మరోసారి పునరేకీకరించి క�
వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నికపై బీఆర్ఎస్ పట్టుదలతో ముందుకు సాగుతున్నది. నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి ఇక్కడ బీఆర్ఎస్ విజయఢంకా మోగిస్తూ వస్తున్నది.
మాయ మాటలు, నెరవేర్చలేని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అనతి కాలంలోనే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నదని, అన్ని రంగాల ప్రజలు అసంతృప్తితో ఉన్నారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్య�
KCR | కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టాలని, రాష్ట్రంలో యుద్ధం ఇంకా మిగిలి ఉందని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఉద్యమ శక్తులను మరోసారి పున�
ఖమ్మం డీసీఎంఎస్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు రాయల వెంకట శేషగిరిరావు (70) కన్నుమూశారు. అనారోగ్యంతో హైదరాబాద్లోని యశోద దవాఖానలో చేరిన ఆయన బుధవారం మరణించారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం మిట్టపల
KCR | కాంగ్రెస్ ప్రభుత్వ రైతు వ్యతిరేక చర్యలకు నిరసనగా గురువారం రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు. పార్లమెంట్ ఎన్నికలు �