సుల్తాన్ మెడికల్ డివైజెస్ పార్క్ నుంచి ఉత్పత్తి ప్రారంభమవడం సంతోషానిస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. కేసీఆర్ ఏర్పాటు చేసిన మెడికల్ డివైజెస్ పార్క్ రాష్ట్రానికి �
రుణమాఫీలో లబ్ధిదారుల సంఖ్య తక్కువవడంపై వ్యవసాయశాఖ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి (Niranjan Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ హయాంలో మొదటి విడత రుణమాఫీ రూ.లక్ష చొప్పున 36 లక్షల మంది రైతుల ఖాతాల్లో జమచేశారు.
రుణమాఫీ పేరుతో తెలంగాణ రైతులను రేవంత్ సర్కార్ మరోసారి మోసం చేస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శించారు. రైతుబంధు కింద జూన్ నెలలో ఇవ్వాల్సిన నిధులలోంచే రూ.7 వేల కోట్లు రుణమ�
విద్యుత్తు కొనుగోళ్లకు సంబంధించి కేసీఆర్ను బద్నాం చేసేందుకు ప్రభుత్వం చేసిన ప్రయత్నాన్ని సుప్రీంకోర్టు తప్పు బట్టిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు
విద్యుత్తు కమిషన్ చైర్మన్ను మార్చాలన్న సుప్రీంకోర్టు తీర్పును కూడా తప్పుబడుతున్నారా? అంటూ జస్టిస్ నర్సింహారెడ్డిని ఉద్దేశించి బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ ప్రశ్నించారు.
KTR | రాజకీయ కక్షలు, ప్రతీకారాలకు కొన్ని పరిమితులు ఉంటాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అలాంటి ప్రతీకారాలకు ఎక్కువ రోజులు చెల్లవని సుప్రీంకోర్టు తాజా నిర్ణయం పునరుద్ఘాటిస్తుందని త
KCR | తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఉపవాస దీక్షలతో భక్తి శ్రద్ధలతో పండుగ ఈ జరుపుకుంటారని అన్నారు.
తాను విచారణ చేసిన అంశాలేవీ మీడియాకు వెల్లడించలేదని, తన పరిశీలనకు వచ్చిన అంశాలపై కూడా తన అభిప్రాయాలను వ్యక్తపరచలేదని జస్టిస్ ఎల్ నర్సింహారెడ్డి చెప్పారు.
తెలంగాణ ఏర్పాటుకు ముందు అదే పైత్యం.. రాష్ట్ర ఆవిర్భావం తర్వాతా అదే అక్కసు. ఇప్పటికే తన చిత్రాల ద్వారా తెలంగాణ యాసను, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేసిన డైరెక్టర్ పూరీ జగన్నాథ్..
విద్యుత్తు విచారణ కమిషన్ చైర్మన్పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ చేసిన వ్యాఖ్యలు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి చెంపపెట్టు లాంటివని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి వేముల ప్రశాంత్�
KCR | బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ దెబ్బకు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి తప్పుకున్నారు. తెలంగాణలో విద్యుత్ ఒప్పందాలపై ఏర్పాటు చేసిన కమిషన్ నుంచి తప్పుకుంటున్నట్టు సుప్రీంకోర�