గ్రామీణ పేద, మధ్య తరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకొని గులాబీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ దూరదృష్టితో గ్రామాల్లో ఫంక్షన్హాళ్లను అత్యాధునిక హంగులతో నిర్మించారు. గ్రామాల్లో శుభకార్యాలు, పెండ్లిళ్లు చేసుకునేం
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన రుణమాఫీ కన్నా సీఎం కేసీఆర్ హయాంలో రూ.వెయ్యి కోట్లు ఎక్కువగా రుణమాఫీ చేసినట్లు మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి తెలిపారు.
రైతు పండుగ పేరిట సీఎం రేవంత్రెడ్డి రైతులను మోసం చేశారని, ముఖ్యమంత్రి సహా మంత్రులు ఎంత సొంతడబ్బా కొట్టుకుంటూ మొత్తుకున్నా దండుగే అయ్యిందని, ఆడంబరంగా నిర్వహించిన కార్యక్రమం యావత్ తెలంగాణ రైతాంగాన్ని ఊ
మన దేశంలో ఎక్కువమంది ప్రజలు వ్యవసాయ రంగంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. అందుకే, రైతులు బాగుంటే అందరూ బాగున్నట్టేనని పరిగణిస్తాం. పారిశ్రామిక అభివృద్ధి కూడా సాగు పురోగతిపైనే ఆధారపడి ఉంటుంది. ఎన్నికల జయాపజ�
ఉమ్మడి రాష్ట్రంలోని రెసిడెన్షియల్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో నేను 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు చదువుకున్నాను. అంతేకాదు, పీజీ నుంచి పీహెచ్డీ వరకు ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్లో చదువుకున్న. దీంతో హాస్ట�
BRS Party | ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణ ప్రజల దశాబ్దాల కలను సాకారం చేసిన కేసీఆర్ ఉద్యమ ప్రస్థానం ప్రపంచానికే ఆదర్శమని ఎన్నారై బీఆర్ఎస్ యూకే విభాగం అధ్యక్షుడు నవీన్రెడ్డి అన్నారు.
Dasoju Sravan Kumar | ఉద్యమ ద్రోహి రేవంత్ రెడ్డి తెలంగాణ అస్థిత్వాన్ని ధ్వంసం చేసే కుట్ర చేస్తున్నారని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు దాసోజు శ్రవణ్ కుమార్ మండిపడ్డారు.
సాగుకు పెట్టుబడి సాయం అందించి రైతన్నకు భరోసా కల్పించిన రైతు బంధు పథకాన్ని శాశ్వతంగా బంధు పెట్టే కుట్రకు కాంగ్రెస్ ప్రభుత్వం తెర లేపడం సిగ్గుచేటని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. రైతుబంధు �
కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ స్వరాష్ట్ర సాకారానికి పునాది వేసిన రోజుగా చరిత్రలో నిలిచిపోయిందని బహ్రెయిన్ ఎన్నారై బీఆర్ఎస్ అధ్యక్షుడు సతీష్కుమార్ అన్నారు. ఎన్నారై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో శు
‘ఉద్యమ చరిత్రను దీక్షతో మలుపు తిప్పిన ఘనత కేసీఆర్ది. పోరాట, పరిపాలన పటిమ బీఆర్ఎస్ పార్టీ సొంతం’ అని మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అనేక ఒడిదుడుకులను ఎదుర్కొని తె�