కేసీఆర్ సర్కారు రైతులను ఆదుకోవాలనే సదుద్దేశంతో ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం మాదిరిగానే కేంద్ర ప్రభుత్వం కూడా 2019లో పీఎం కిసాన్ సమ్మాన్ పేరిట పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం రై�
ఒక దశాబ్ద కాలం పాటు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఒక వెలుగు వెలిగి, ఎంతో ఖ్యాతిని అర్జించిన సంక్షేమ గురుకులాల వెనుక గత కేసీఆర్ ప్రభుత్వం, ఆనాటి అధికారుల కృషి ఎంతో ఉన్నది.
నాలుక మడత పెట్టే సీఎం రేవంత్ మాటలపై భద్రాద్రి జిల్లా మహిళలు మరోసారి భగ్గుమంటున్నారు. అలవిగాని హామీలతో అధికార పీఠమెక్కిన ఆయన.. అప్పటి నుంచి ఇప్పటి దాకా ఏ ఒక్క హామీని పూర్తిస్థాయిలో అమలు చేయలేదని, పైగా ఇచ్
జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్ల ప్రారంభానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. జిల్లా కేంద్రంలోని పరుమాల శివారులో 41 ఎకరాల్లో రూ.85 కోట్లతో 1,275 డ�
వస్త్రపరిశ్రమలో చేనేత, మరమగ్గాల పరిశ్రమలున్నాయి. వీటిని గుర్తించిన కేసీఆర్ ప్రభుత్వం వేర్వేరుగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది. నాడు అప్పు పుట్టక మైక్రోఫైనాన్స్ ఉచ్చులో పడి ఆత్మహత్యలు చేసుకున్న చేన�
వెల్నెస్ సెంటర్లో సరిపడా మందులు లేకపోవడంతో రోగులు ఇబ్బంది పడుతున్నారు. గత కేసీఆర్ ప్రభుత్వం జిల్లాలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, జర్నలిస్టుల కు దీర్ఘకాలిక వ్యాధులకు ఉచితంగా పరీక్షలు నిర్వహించడంతోప�
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో చెత్త సేకరించడానికి ఇచ్చిన ట్రాక్టర్లలో డీజిల్ పోయడానికి చేతకాక ప్రభుత్వం పక్కకు పెట్టి పల్లెలను గాలికొదిలేసిందని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ఆరోపించారు. గ్ర�
Caste Occupations | తెలంగాణ ప్రభుత్వం ఏర్పడగానే కేసీఆర్ సార్ ముందుగా కులవృత్తులకే ఎక్కువ ప్రాధాన్యత కల్పించారు. సమైక్య రాష్ట్రంలో ఉపాధిలేని వారంతా ఇతర దేశాలకు వలస వెళ్లి బతుకుతుండేవారు. ఇది గ్రహించిన బీఆర్ఎస్�
జిల్లా ఇన్చార్జి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ఇటీవల ఖమ్మం కలెక్టరేట్లో జిల్లాకు చెందిన వివిధ శాఖల అధికారులతో పలు సంక్షేమ, అభివృద్ధి పథకాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు రాష్ట్ర ఉప ము�
2014, జూన్ 2న తెలంగాణ రాష్ట్రం సాకారమైనప్పుడు గులాబీ జెండా సగర్వంగా ఎగిరింది. రాష్ట్ర పాలనా పగ్గాలు చేపట్టిన బీఆర్ఎస్ నేతృత్వంలోని కేసీఆర్ ప్రభుత్వం పలు సవాళ్లను అధిగమించి, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగ�
పర్యావరణాన్ని పరిరక్షించాలనే సంకల్పంతో గత కేసీఆర్ ప్రభుత్వం ప్రతి గ్రామ పంచాయతీకి ఒక పల్లెప్రకృతి వనాన్ని ఏర్పాటు చేసి విరివిగా మొక్కలను నాటి ఆహ్లాదాన్ని పంచగా.. నేటి కాంగ్రెస్ పాలనలో వాటి నిర్వహణపై
ధాన్యం దళారుల పాలవుతున్నది. కొనుగోళ్లలో అధికారుల నిర్లక్ష్యం.. పట్టింపులేమితో మధ్య వ్యాపారుల పంట పడుతున్నది. కేంద్రాలకు వడ్లు తెచ్చి రోజులు గడుస్తున్నా కాంటా పెట్టకపోవడంతో పంట కుప్పలు తెప్పలుగా పేరుకు
ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడడం ఖాయమని, ఈనెల 27న చలో వరంగల్ సభను విజయవంతం చేయాలని అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. టేక్మాల్లో బుధవారం రజతోత్సవ వాల్ పోస్టర్
Chittem Rammohan Reddy | రాష్ట్రంలో గొల్ల కురుమ యాదవులను ఆదుకున్నది కేసీఆర్ ప్రభుత్వమేనని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి అన్నారు. సోమవారం మక్తల్ మండలం కర్ని గ్రామంలో బీరప్ప బండారు మహోత్సవంలో పాల్గొని