KCR | రైతుభరోసా పేరిట ఎకరాకు రూ.15 వేలు ఇస్తామన్న కాంగ్రెస్ పార్టీ.. తీరా తాము ఇచ్చిన రూ.పది వేలు కూడా ఇవ్వడం లేదని బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్రావు మండి పడ్డారు. రైతుబంధు ఉంటదో.. ఊడతదో.. అని ఆందోళన వ్యక్తంచ�
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్రలో రెండోరోజూ అదే హోరు కొనసాగింది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బుధవారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ నుంచి మొదలై సూర్యాపేట వరకు సాగింది. రాత్రి అక్కడే బసచేశారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గులాబీ దళపతి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు రోడ్ను విజయవంతం చేయాలని నాగర్కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్రెడ్డి సూచించారు. ఈమేరకు గురువారం ఆయన నాగర్కర్నూల్ ముఖ్య నాయక
జనగామ జిల్లా దేవరుప్పుల మండల కేంద్రానికి గురువారం వచ్చిన మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు స్థానిక పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. వందలాది మంది తమ అభిమాన నాయకుడి కోసం గంటల కొద్దీ ఎదురు �
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం భువనగిరిలో నిర్వహించిన రోడ్ షోకు ప్రజల నుంచి అద్భుత స్పందన వచ్చింది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావడంతో భువనగిరి పట్�
‘క్యామ మల్లేశ్ బడుగు బలహీన వర్గాల వ్యక్తి. మంచి మనిషి.. పట్టుదల, నిజాయితీ ఉన్న వ్యక్తి. గెలిస్తే 24గంటలు పనిచేసే నాయకుడు. అభివృద్ధి చేస్తారు. ఆస్తిపాస్తులు ఉన్నోడు. డబ్బుల కోసం పాకులాడేటోడు కాదు. చదువుకున్�
KCR | పదేండ్ల బీజేపీ పాలనలో ఏ వర్గానికి అయినా న్యాయం జరిగిందా అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రశ్నించారు. సూర్యాపేట రోడ్ షోలో కేసీఆర్ మాట్లాడుతూ.. మేక్ ఇన్ ఇండియా, సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్ వంటి పెద్
రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన బస్సుయాత్రకు బుధవారం తెలంగాణ భవన్ నుంచి గులాబీ దళపతి కేసీఆర్ శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా భవన్లో ఆయనకు మహిళలు బొట్టుపెట్టి.. మంగళహారతులిచ్చారు. జై తెలంగాణ..
KCR | తెలంగాణ భవన్ నుంచి పోరుయాత్రకు గులాబీ దళపతి కేసీఆర్ శ్రీకారం చుట్టారు. భవన్కు చేరుకున్న కేసీఆర్కు మహిళలు మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు.
సీఎం రేవంత్రెడ్డికి ఓటమి భయం పట్టుకున్నదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి తెలిపారు. ఇచ్చిన హామీలను అమలు చేయలేకే మరోసారి ప్రజలను మభ్యపెట్టేందుకు దేవుళ్లపై ఒట్లు వేస్తున్నారని విమర్శి�
KCR | కేసీఆర్ బస్సు యాత్ర నేపథ్యంలో ఓ ట్రైలర్ కూడా విడుదలైంది. ఈ ట్రైలర్ అధికార పక్షానికి వణుకు పుట్టిస్తోంది. సోషల్ మీడియాలో దుమ్మురేపుతోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మోసాలను ఎండగడుతూ.. కే�
KCR | బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టే బస్సు యాత్ర బుధవారం ప్రారంభం కానున్నది. ఈ నేపథ్యంలో కేసీఆర్ యాత్ర కొనసాగించబోయే బస్సుకు తెలంగాణ భవన్�