జననేత కేసీఆర్కు ఓరుగల్లు జనం బ్రహ్మరథం పట్టారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో ఆదివారం రాత్రి బస్సుయాత్ర ద్వారా చేరుకున్న బీఆర్ఎస్ అధినేతకు అడుగడుగునా నీరాజనం పలికారు. అంబేద్కర్ చౌరస్తా నుంచి హనుమ�
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ రథసారథి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం, మంగళవారాల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా తెలంగాణ వ్యాప్�
తెలంగాణ సారథి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సుయాత్రను విజయవంతం చేయాలని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర పిలుపునిచ్చారు. ఈ నెల 29, 30, మే 1 తేదీల్లో ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలో నిర్వహించనున్న ర�
కందనూలులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సుయాత్ర పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపగా ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ గ్రాఫ్ను మరింత పెంచింది. దీంతో గ్రామస్థాయిలోనూ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో కారు �
ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడు తూ.. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ నిర్వహించిన పోరుబాట బస్సుయాత్ర విజయవంతమైంది. రెండ్రోజుల పాటు మహబూబ్నగర్, నాగర్కర్నూల్లో �
మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమే.. కాంగ్రెస్ను దించాలన్న ఆలోచన ప్రజల్లో వచ్చింది.. సీఎం రేవంత్రెడ్డి సంస్కారహీనమైన భాష మా ట్లాడుతున్నరు.. తెలంగాణ తొలి సీఎంగా పనిచేసిన నన్ను పట్టుకొని నీగుడ్లు పీకి గోటీలాడు�
దశాబ్దాల ఆర్తిని తీర్చి, వలసవెతలను తీర్చి, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలను సాకారం చేసిన బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు పాలమూరు నీరాజనం పలికింది. కండ్లారా చూసుకొని మురిసిపోయింది. �
కందనూలులో నేడు గులాబీ దళపతి అడుగుపెట్టనున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా మూ డురోజుల కిందట బస్సు యాత్రగా బయలుదేరిన కేసీఆర్ శనివారం సాయంత్రం నాగర్కర్నూల్కు చేరుకుంటార�
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు షాద్నగర్ బైపాస్ రోడ్డులో శుక్రవారం సాయంత్రం ఘన స్వాగతం లభించింది. మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని ఆరు మండలాలకు చెందిన బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజ�
‘అధికారంలో వస్తే చిటికేస్తే పనులు అయితయన్నరు. ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడేమో గ్యారెంటీలన్నీ గో విందా.. ప్రతి స్కీంలో మోసం.. ప్రతి విషయంలో దగా.. ఇదే కాంగ్రెస్ పాలన’ అం�
కందనూలులో నేడు గులాబీ దళపతి అడుగుపెట్టనున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా మూ డురోజుల కిందట బస్సు యాత్రగా బయలుదేరిన కేసీఆర్ శనివారం సాయంత్రం నాగర్కర్నూల్కు చేరుకుంటార�
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బస్సుయాత్ర నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం జడ్చ ర్ల మీదుగా వెళ్తున్న కేసీఆర్కు నియోజకవర్గంలోని బాలానగర్, రాజాపూర్ వద్ద బీఆ�
‘అధికారంలో వస్తే చిటికేస్తే పనులు అయితయన్నరు. ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడేమో గ్యారెంటీలన్నీ గో విందా.. ప్రతి స్కీంలో మోసం.. ప్రతి విషయంలో దగా.. ఇదే కాంగ్రెస్ పాలన’ అం�
పాలమూరులో బస్సు యాత్ర హోరెత్తించింది.. గులాబీ దండు కదిలింది.. ఊరూవాడా కదిలొచ్చింది.. జనప్రవాహమై ప్రజానీకం కదం తొ క్కింది.. అభిమానం నింగిని తాకగా.. రెట్టింపు ఉ త్సాహంతో పార్టీ శ్రేణులు, ప్రజలు తరలివచ్చారు.. ని