గల్లీ నుంచి ఢిల్లీ వరకు బీఆర్ఎస్ దశలవారీగా చేసిన పోరాటాల ఫలితంగానే కాజీపేట ఇంటిగ్రేటెడ్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ సాధ్యమైందని ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వి
కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటులో కేంద్రం మొండిచేయి చూపినా.. ప్రైవేటు రంగంలో కోచ్ ఫ్యాక్టరీని నెలకొల్పి కేసీఆర్ సర్కారు కేంద్ర ప్రభుత్వానికి సవాల్ విసిరింది. కేంద్రం మాటతప్పినా తాము సొంతంగానే కోచ్
రాష్ట్రంలోని ఇరిగేషన్ ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వాలని, కాజీపేటలో రైల్వే కోచ్ ప్యాక్టరీ, బయ్యారంలో ఉకు కార్మాగారం నిర్మించాలని కేంద్ర ప్రభుత్వాన్ని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ డిమాండ్ చే�
పార్లమెంట్ చివరి సమావేశాల్లో పెండింగ్ సమస్యలపై తమ గళాన్ని మరింత బలంగా వినిపిస్తామని బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. బుధవారం నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప�
ప్రధాని మోదీ ఇటీవల కాజీపేట శివారులో శంకుస్థాపన చేసిన రైల్వే వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ను రైల్వే కోచ్ ఫ్యాక్టరీగా విస్తరించాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార�
రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత ప్రధాని మోదీపైనే ఉన్నదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అ న్నారు. తెలంగాణ ప్రజలను మభ్యపెట్టడం కోసమే అభివృద్ధి పనుల పేరు తో మోదీ �
కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీపై కేంద్ర ప్రభుత్వం మరో కొత్త నాటకానికి తెరలేపింది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో స్పష్టంగా హామీ ఇచ్చినప్పటికీ.. కోచ్ ఫ్యాక్టరీ స్థాపన సాధ్యం కాదని చెప్తూ దానిని బీజేపీ పా�
Boinpally Vinod Kumar : ప్రధాని నరేంద్ర మోదీ ఏ ముఖం పెట్టుకుని తెలంగాణకు వస్తున్నారని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ ప్రశ్నించారు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీపై స్పష్టమైన ప్రకటన
కేంద్రంలోని బీజేపీ సర్కారు రైల్వే కేటాయింపుల్లో తెలంగాణకు మరోసారి తీవ్ర అన్యాయం చేసిందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ మండిపడ్డారు.
రాష్ట్ర పరిధిలోని రైల్వే ప్రాజెక్టులపై కేంద్రం వివక్ష చూపుతున్నదని ఎంపీ నామా నాగేశ్వరరావు ఆరోపించారు. గురువారం ఆయన ఖమ్మంలోని రైల్వేస్టేషన్ను ఆకస్మికంగా సందర్శించారు.
కేంద్రానికి రాజ్యసభలో ఎంపీ వద్దిరాజు సూటి ప్రశ్న కేంద్ర రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ సమాధానం దాటవేత తెలంగాణపై కేంద్రానికి చిత్తశుద్ధి లేదని మరోసారి తేటతెల్లం హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): విభజ�
వేల కోట్ల ప్రాజెక్టులకు వేలల్లో కేటాయింపులు లక్ష, పది లక్షల మొత్తాలతో రాష్ర్టానికి మొండిచెయ్యి పెద్దపల్లి, కరీంనగర్, నిజామాబాద్కు రూ.వెయ్యి నల్లగొండ- మాచర్ల, కొండపల్లి-కొత్తగూడెం లైన్లకూ అంతే ఊసేలేని
కాజీపేట్ కోచ్ను పట్టించుకోని కేంద్రం హైదరాబాద్ మెట్రో వీజీఎఫ్కు ఎగనామం హైదరాబాద్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): దేశంలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీలు కేంద్ర బీజేపీ సర్కారు ఎన్నికల కార్ఖానాలనే విషయం మరోసార
Vinod Kumar | సికింద్రాబాద్లో దక్షిణ మధ్య రైల్వే జీఎంను టీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, సీపీఎం పార్టీల నేతలు సోమవారం కలిశారు. ఈ సందర్భంగా రైల్వే జీఎంకు వివిధ పార్టీల నేతలు వినతిపత్రాన్ని అందజేశారు.