GHMC | హైదరాబాద్ కవాడిగూడ డివిజన్ పరిధిలోని బీమా మైదాన్ వాంబే కాలనీలో శిథిలావస్థకు చేరుకున్న ఇళ్ల మరమ్మతులు చేసుకోవాలని.. లేదంటే ఇళ్లను ఖాళీ చేయాలని జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు ఇచ్చారు.
Muta Gopal | వేసవికాలంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు ఎంతగానో ఉపయోగపడతాయని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠాగోపాల్ అన్నారు. బండమైసమ్మ నగర్ బస్తీ కమిటీ ఆధ్వర్యంలో చౌరస్తాలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన�
ఒంటరిగా ఉన్న వృద్ధురాలిని కొట్టి, కుర్చీలో బంధించి.. ఇంట్లో నుంచి డబ్బు, నగలు ఎత్తుకెళ్లారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన స్నేహలత (61) దవాఖానలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన దోమలగూడ పోల
అక్రమంగా తరలిస్తున్న రూ. 2.09 కోట్ల నగదును నార్త్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు గాంధీనగర్ పోలీసులతో కలిసి పట్టుకున్నారు. ఎన్నికలలో నగదు, మద్యం, బంగారం, వెండి అక్రమ రవాణాను నిలువరించేందుకు నగరంలో ముమ్మరంగ
దామోదరం సంజీవయ్యనగర్లో నివాసముంటున్న ఓ మహిళ ఆదివారం అదృశ్యమైంది. మధ్యాహ్నం నుంచి ఆమె కనిపించకపోవడంతో ఇంటికి సమీపంలోనే ఉన్న హుస్సేన్సాగర్ నాలాలో పడి గల్లంతై ఉంటుందని కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నా
Secunderabad | సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో కిడ్నాప్ అయిన బాలుడి ఆచూకీ లభ్యమైంది. కిడ్నాప్ అయిన గంట వ్యవధిలోనే పోలీసులు కేసును ఛేదించారు. బాలుడిని తల్లిదండ్రులకు పోలీసులు అప్పగించారు. ఏడాది బాలుడిని
ముషీరాబాద్, కవాడిగూడ వైశ్రాయ్ హోటల్ వరకు చేపట్టే రోడ్డు విస్తరణలో దుఖానాలు, ఇండ్లు కోల్పోతున్న బాధితులకు ప్రభుత్వం నుంచి నష్ట పరిహారం అందించేందుకు తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే ముఠా గోపాల్ బాధి�
ప్రభుత్వం పేద మధ్య తరగతి చిన్నారులకు నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో ఫ్రీ స్కూల్స్లో ఉన్న మౌలిక వసతులతో పాటు అదనపు సౌకర్యాలతో కవాడిగూడ డివిజన్లోని భీమా మైదాన్లోని అంగన్ వాడీ కేంద్రాన్ని
కవాడిగూడ : ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఈ మేరకు ప్రభుత్వ దవాఖానల్లో ప్రజలకు కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించేందుకు మౌలిక �
కవాడిగూడ : కరోనా, ఒమిక్రాన్ కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నదని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఈ మేరకు బుధవారం కవాడిగూడ మారుతీనగర్లో డీబీఆర్ మిల్స్ యూపీహెచ్స
కవాడిగూడ : కరోనా, ఒమిక్రాన్ కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నదని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఈ మేరకు సోమవారం ముషీరాబాద్, భోలక్పూర్, దోమలగూడలో యూపీహెచ్సీ కేంద�