ఉగ్రవాదుల ఊచకోత నేపథ్యంలో జమ్ముకశ్మీర్లో ప్రస్తుతం పండిట్లు, ఇతర హిందూ వర్గాలకు చెందిన ఉద్యోగులు, సాధారణ ప్రజల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఉగ్రమూకలు సాధారణ పౌరులను పొట్టనపెట్టుకుంటున్నా.. కేంద్ర
జమ్ముకశ్మీర్లో వరుస ఉగ్రదాడుల నేపథ్యంలో కశ్మీరీ పండిట్లు, ఇతర హిందూ వర్గాల నుంచి వస్తున్న డిమాండ్లకు కేంద్ర ప్రభుత్వం దిగివచ్చింది. శ్రీనగర్లో విధులు నిర్వర్తిస్తున్న 177 మంది కశ్మీరీ పండిట్ వర్గాని�
రాహుల్ భట్ హత్య నేపథ్యంలో తమను కశ్మీర్ నుంచి వేరే ప్రాంతాలకు బదిలీ చేయాలన్న పండిట్ వర్గం ఉద్యోగుల డిమాండ్కు కేంద్రం, జమ్ముకశ్మీర్ పాలనా యంత్రాంగం దిగొచ్చింది. కశ్మీరీ పండిట్ ఉద్యోగులను సురక్షిత
మమ్మల్ని కశ్మీర్ నుంచి తరలించండి జమ్ముకశ్మీర్ బీజేపీ కార్యాలయం ఎదుట కశ్మీర్ పండిట్ల భారీ నిరసన పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు అంతకుముందు లాల్చౌక్లో ధర్నా శ్రీనగర్, మే 21: రాహుల్ భట్ హత్యకు నిరసనగ
‘ప్రాణ భయంతో కశ్మీర్ను వదిలి వెళ్లిన కశ్మీరీ పండిట్లను సగౌరవంతో తిరిగి తీసుకురావడమే కాదు, వారికి భద్రత కల్పించడం బీజేపీ తొలి కర్తవ్యం’-2014, 2019 బీజేపీ ఎన్నికల మ్యానిఫెస్టోలో పొం దుపరిచిన హామీ ఇది. అయితే, నమ�
‘కశ్మీర్ ఫైల్స్’ సినిమా నేపథ్యంలో కశ్మీరీ పండిట్ల సమస్యలు, వాళ్లు ఎదుర్కొన్న అగచాట్లు మరోమారు చర్చనీయాంశం అయ్యాయి.స్వయంగా ప్రధాని నరేంద్రమోదీ ఈ సినిమాను ప్రశంసించారు. ఈ సినిమాను రూపొందించిన దర్శకు
ముంబై : ఇటీవల రిలీజైన ద కశ్మీర్ ఫైల్స్ చిత్రంపై బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ ప్రశంసలు కురిపించారు. కశ్మీర్ పండిట్ల ఊచకోత, వలసపై తీసిన ఆ సినిమా అద్భుతంగా ఉందని ఆయన అన్నారు. అందరూ ఈ చిత్రాన్ని వీక్�