ఎట్టకేలకు లోక్సభ ఎన్నికల ఘట్టం ముగిసింది. చేవెళ్ల పార్లమెంట్ ఎన్నిక ఫలితం వెలువడడంతో ఉత్కంఠకు తెరపడింది. చేవెళ్ల లోక్సభ బరిలో 43 మంది నిలవగా.. 16,57,107 మంది ఓటర్లు అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చారు.
MLA Arekapudi Gandhi | చేవెళ్ల బీఆర్ఎస్ పార్లమెంటు అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గెలుపుకోసం పార్టీ శ్రేణులు చేసిన కృషి అమోఘమని ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా లోక్సభ ఎన్నికల పోలింగ్ (Lok Sabha Elections ) ప్రశాంతంగా కొనసాగుతున్నది. పోలింగ్ ప్రారంభం కాకముందు నుంచే ఓటర్లు క్యూలైన్లలో బారులు తీరారు. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, మాజీ ఉపరా�
చేవెళ్ల పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపే లక్ష్యంగా ఆ పార్టీ శ్రేణులు ముమ్మరంగా ప్రచారం నిర్వహించాయి. గత నెల 13వ తేదీన చేవెళ్లలో నిర్వహించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బహిరంగ సభ నాయకులు, న�
ఈ ప్రాంతానికి తీవ్ర అన్యాయం చేస్తున్న సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఎందుకు నీకు చేవెళ్ల ప్రజలు ఓటు వేయాలని ప్రశ్నించారు.
కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే వికారాబాద్ జిల్లా రద్దు అవ్వడం ఖాయమని వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆనంద్ అన్నారు. మంగళవారం మోమిన్పేట మండల పరిధిలోని దుర్గంచెరువు, కేసారం గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ ఎ�
బీఆర్ఎస్ను మోసం చేసిన రంజిత్రెడ్డికి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి, మ హేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి ప్రజల కు పిలుపునిచ్చారు. మంగళవారం రంగారెడ్డి జిల్లాలోని శంకర్పల్�
‘లోక్సభ ఎన్నికల్లో ఎక్కువ మంది బీసీలకు టికెట్ ఇచ్చింది ఒక్క బీఆర్ఎస్ మాత్రమే. ప్రజలు మమ్మల్ని గెలిపించి పార్లమెంట్కు పంపిస్తే బీసీల సమస్యలపై పోరాడేందుకు అవకాశం దక్కుతుంది.’ అంటున్నారు బీఆర్ఎస్�
రంజిత్రెడ్డి.. నమ్మకద్రోహి అని.. బీఆర్ఎస్ పార్టీని నమ్మించి వెన్నుపోటు పొడిచారని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పట్లోళ్ల సబితాఇంద్రారెడ్డి మండిపడ్డారు. అలాంటి వ్యక్తికి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కచ�
చేవెళ్లలో కాసాని జ్ఞానేశ్వర్ గెలుపు కోసం కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని బీఆర్ఎస్ చేవెళ్ల పార్లమెంట్ ఎన్నికల ఇన్చార్జి రాంబాబుయాదవ్ అన్నారు. మంగళవారం షాబాద్ మండల కేంద్రంలో జడ్పీటీసీ పట్నం అ
MLA Gandhi | రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గెలుపునకు ప్రతి ఒక నాయకుడు, కార్యకర్త కృషి చేయాలని ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు.
రాజ్యాధికారం కోసం బడుగులమంతా ఏకమవ్వాల్సిన సమయం వచ్చిందని బీసీ సంఘాల నేతలు పేర్కొంటున్నారు. బీసీల పక్షాన ప్రశ్నించే గొంతుకగా ముందుండి పోరాటం చేస్తున్న కాసాని జ్ఞానేశ్వర్ను అత్యధిక మెజార్టీతో గెలిపిం
దేవుడిపై ఒట్లు.. కేసీఆర్ను తిట్టడమే పనిగా పెట్టుకుని కాంగ్రెస్ నాయకులు కాలం వెల్లదీస్తున్నారని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పట్లోళ్ల సబితాఇంద్రారెడ్డి ఎద్దేవా చేశారు. గురువారం చేవెళ్ల మండల కేంద్ర
శ్రీరాముడిని మొక్కుదాం.. బీజేపీని ఓట్లతో తొక్కుదాం అని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. మంగళవారం రాజేంద్రనగర్లో చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం అభ్యర్థి కాసాని �