బెంగళూరు : కర్నాటక హిజాబ్ వివాదం కేసులో తీర్పు వెలువరించిన ముగ్గురు హైకోర్టు న్యాయమూర్తులకు వై కేటగిరి భద్రత కల్పించనున్నారు. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఆదివారం ప్రకటించారు. బెది�
బెంగుళూరు: హిజాబ్ వివాదంపై కర్నాటక హై కోర్టు ఇవాళ సంచలన తీర్పును వెలువరించింది. విద్యా సంస్థల్లో హిజాబ్ను బ్యాన్ చేయాలని దాఖలైన పలు పిటీషన్లలను కొట్టి పారేసింది. అయితే స్కూళ్లలో హిజాబ్ ధ�
బెంగళూరు : హిజాబ్ కేసుపై కర్ణాటక హైకోర్టు మంగళవారం తీర్పు వెలువరించనున్నది. ఈ నేపథ్యంలో రాజధాని బెంగళూరులో ప్రజలు పెద్ద ఎత్తున గుమిగూడకుండా వారం పాటు ప్రభుత్వం నిషేధం విధించింది. అలాగే ఉడిపితోపాటు పలు
హిజాబ్ కేసుపై కర్ణాటక హైకోర్టు మంగళవారం తీర్పు వెలువరించనున్నది. ఈ నేపథ్యంలో రాజధాని బెంగళూరులో ప్రజలు పెద్ద ఎత్తున గుమిగూడకుండా వారం పాటు ప్రభుత్వం నిషేధం విధించింది. అలాగే ఉడిపితోపాటు పలు జిల్లాల్ల
బెంగుళూరు: కర్నాటక హైకోర్టులో ఇవాళ కూడా హిజాబ్ వివాదంపై విచారణ జరుగుతోంది. ఇస్లామిక్ సంప్రదాయంలో హిజాబ్ ధరించడం ముఖ్యమైన ఆచారం ఏమీ కాదు అని ఆ రాష్ట్ర అడ్వకేట్ జనరల్ ప్రభులింగ్ తెలిపారు. ఉ�
బెంగళూరు: గుంతలమయమైన రహదారిపై దాఖలైన పిల్పై చీఫ్ ఇంజినీర్కు కోర్టు వారెంట్ జారీ చేసింది. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ ఘటన జరిగింది. ఆ నగరంలోని రోడ్ల దుస్థితి వల్ల పలు ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా �
న్యూఢిల్లీ: కాలేజీకి వెళ్తున్న విద్యార్థులు ధార్మిక వస్త్రాలు ధరించవద్దు అని హిజబ్ వివాదంలో కర్నాటక హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ ఆదేశాలను సవాల్ చేస్తూ ఇవాళ స
హిజాబ్ అంశంపై తీర్పు వెలువడేంత వరకు రాష్ట్రంలో విద్యార్థులెవరూ మతపరమైన దుస్తులు ధరించి బడులకు హాజరు కావద్దని కర్ణాటక హైకోర్టు తెలిపింది. ఈ మేరకు సీజే రుతురాజ్ అవస్థీ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఆ
Karnataka High court | హిజాబ్ వ్యవహారంపై కర్ణాటక హైకోర్టుకు కీలక ఆదేశాలు జారీ చేసింది. పాఠశాలల్లో డ్రెస్ కోడ్పై రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విస్తృత ధర్మాసనం గురువారం విచారణ జరిపిం�
ట్విట్టర్ ఎండీకి నో రిలీఫ్.. ఎందుకంటే?!|
ఉత్తరప్రదేశ్ పోలీసులు జారీ చేసిన నోటీసును సవాల్ చేస్తూ ట్విట్టర్ ఇండియా ఎండీ మనీశ్ మహేశ్వరి దాఖలు.....