DK Shivakumar | కర్ణాటక అసెంబ్లీలో (Karnataka Assembly) ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ కర్ణాటక అధ్యక్షుడు డీకే శివకుమార్ (DK Shivakumar) ఆర్ఎస్ఎస్ (RSS) గీతాన్ని ఆలపించిన విషయం తెలిసిందే.
DK Shivakumar | కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అసెంబ్లీ (Karnataka Assembly)లో ఆర్ఎస్ఎస్ గీతాన్ని (RSS anthem) ఆలపించడం ఆసక్తికరంగా మారింది.
కర్ణాటకకు చెందిన మైనింగ్ వ్యాపారి, బీజేపీ ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి (Gali Janardhan Reddy) శాసనసభ సభ్యత్వం రద్దయింది. అనంతపురం జిల్లా ఓబుళాపురం అక్రమ మైనింగ్ (OMC) కేసులో హైదరాబాద్ సీబీఐ కోర్టు ఆయనను దోషిగా తేల�
BJP MLAs Suspended | కర్ణాటక అసెంబ్లీలో రచ్చ జరిగింది. ఈ నేపథ్యంలో సభకు అంతరాయం కలిగించిన 18 మంది బీజేపీ ఎమ్మెల్యేలను ఆరు నెలల పాటు సస్పెండ్ చేశారు. వారు సభ నుంచి వెళ్లకపోవడంతో మార్షల్స్తో బలవంతంగా బయటకు పంపించారు.
NEET exam | నీట్ పరీక్ష (NEET exam) కు వ్యతిరేకంగా కర్ణాటక అసెంబ్లీ తీర్మానం చేసింది. కర్ణాటక మెడికల్ ఎడ్యుకేషన్ & స్కిల్ డెవలప్ మంత్రి శరణ్ ప్రకాష్ పాటిల్ (Sharan Prakash Patil) బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.
KH Muniyappa | కర్ణాటక మంత్రి అల్లుడి కోసం ఆ రాష్ట్ర అసెంబ్లీలో కొత్తగా మరో కార్యదర్శి కొలువును సృష్టిస్తున్నారు. విధానసభ అసెంబ్లీ కార్యదర్శి పదవి ఇప్పటికే ఉండగా ‘సెక్రటరీ 2’ అనే కొత్త ఉద్యోగం కోసం స్పీకర్ కసరత�
Protest | కర్ణాటకలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపునకు వ్యతిరేకంగా ప్రతిపక్ష బీజేపీ తీవ్ర నిరసన వ్యక్తం చేస్తోంది. కర్ణాటక రాజధాని బెంగళూరులో ప్రతిపక్ష నేత ఆర్ అశోక్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు చ�
Siddaramaiah : రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ నేత నసీర్ హుస్సేన్ విజయం అనంతరం కర్నాటక అసెంబ్లీలో పాకిస్తాన్ అనుకూల నినాదాలు చేశారనే ఆరోపణలపై సీఎం సిద్ధరామయ్య స్పంందించారు.
Kannada Language | కర్ణాటక అసెంబ్లీ గురువారం కన్నడ భాషా సమగ్రాభివృద్ధి (సవరణ) బిల్లు-2024ను ఆమోదించింది. దుకాణాలు, ఇతర వ్యాపార సంస్థల సైన్బోర్డులను 60శాతం కన్నడ భాషను ఉపయోగించడాన్ని తప్పనిసరి చేసింది.
కర్ణాటక అసెంబ్లీ ఎదుట బుధవారం ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది ఆత్మహత్యాయత్నం చేశారు. ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకునేందుకు ప్రయత్నించగా, అక్కడే ఉన్న పోలీసులు వారిని అడ్డుకున్నారు.
Family Tries To End Life | ఒక కుటుంబం అసెంబ్లీ బయట ఆత్మహత్యకు ప్రయత్నించింది. (Family Tries To End Life) ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకునేందుకు యత్నించింది. అడ్డుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. కర్ణాటక రాజధాని బ�
కర్ణాటక అసెంబ్లీలో బుధవారం గందరగోళం నెలకొన్నది. బెంగళూరులో జరిగిన విపక్షాల సమావేశాల కోసం ఐఏఎస్ అధికారుల సేవలను కాంగ్రెస్ ప్రభుత్వం వాడుకున్నదని ఆరోపిస్తూ బీజేపీ ఎమ్మెల్యేలు ఆందోళన చేశారు. సభలో గందర�