Vidhana Soudha | కర్ణాటకలో అసెంబ్లీ (Karnataka Assembly) బడ్జెట్ సమావేశాల వేళ ఇటీవలే ఓ సామాన్య వ్యక్తి ఎమ్మెల్యే స్థానంలో కూర్చున్న విషయం తెలిసిందే. ఈ ఘటన ఆ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. అది మరవకముందే తాజాగా అలాంటి
Karnataka Budget session | బడ్జెట్ సమావేశాలు జరుగుతుండగా (Karnataka Budget session) ఒక వ్యక్తి అసెంబ్లీలోకి ప్రవేశించాడు. ఖాళీగా ఉన్న ఎమ్మెల్యే సీటులో కూర్చొన్నాడు. గమనించిన మరో ఎమ్మెల్యే అసెంబ్లీ భద్రతా సిబ్బందిని అలెర్ట్ చేశారు. ఈ �
కర్ణాటక చరిత్రలో మొదటి సారిగా విపక్ష నేతలు లేకుండా సోమవారం శాసన సభ, శాసన మండలి సమావేశాలు మొదలయ్యాయి. ఆదివారం విపక్ష నేతలు, చీఫ్ విప్ల ఎంపిక జరగాల్సి ఉన్నా ఎన్సీపీని నిట్టనిలువుగా చీల్చటంలో తలమునకలైన క�
కర్ణాటకలో (Karnataka) కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత తొలిసారిగా అసెంబ్లీ సమావేశమవుతున్నది (Legislative Assembly). నేటి నుంచి మూడు రోజులపాటు సమావేశాలు జరుగనున్నాయి.
Gali Janardhana Reddy: కల్యాణ రాజ్య ప్రగతి పక్ష పార్టీ నుంచి గాలి జనార్ధన్ రెడ్డి ఒక్కరే గెలిచారు. ఆ పార్టీ తరపున బల్లారి నుంచి పోటీ చేసిన ఆయన భార్య అరుణ్ లక్ష్మీ ఓటమి పాలయ్యారు.
Siddaramaiah | కర్ణాటక (Karnataka) లో కాంగ్రెస్ గెలుపు దాదాపుగా ఖాయమైంది. మొత్తం 224 స్థానాలకు గానూ.. అవసరమైన మేజిక్ ఫిగర్ 113 స్థానాలకుపైనే హస్తం పార్టీ ముందంజలో ఉంది. ఈ ఫలితాలపై మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత స
Karnataka Polling | కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నది. ఉదయం పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల దగ్గర బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
MLC Kavitha | హైదరాబాద్ : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలపై బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ట్వీట్ చేశారు. కర్ణాటక ప్రజలారా..! ఈ ఎన్నికల్లో ద్వేషాన్ని తిరస్కరించండి..! అభివృద్ధికి ఓటేయండి అని ఆమ
Prakash Raj | మత రాజకీయాలకు వ్యతిరేకంగా ఓటు వేయాలని సినీ నటుడు ప్రకాశ్ రాజ్ పిలుపునిచ్చారు. కర్ణాటక ప్రశాంతంగా ఉండాలంటే అది మనకు చాలా అవసరం అని ప్రకాశ్ రాజ్ పేర్కొన్నారు.
Karnataka Elections | మరో రెండు వారాల్లో జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీకి ఓటమి భయం పట్టుకొన్నది. అవినీతి, అసమర్థ, కమీషన్ పాలన అంటూ విపక్షాలు చేస్తున్న విమర్శలు ఇప్పటికే ప్రజల్లోకి చొచ్చుకుపోయాయ�
KS Eshwarappa: ఈశ్వరప్ప బీజేపీని వీడారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల వేళ ఆయన ఆ పార్టీకి ఈ విషయాన్ని తెలిపారు. జేపీ నడ్డా లేఖ కూడా రాశారు. అభ్యర్థుల జాబితా ప్రకటన ఆలస్యం అవుతున్న నేపథ్యంలో.. ఈశ్వరప్ప ఈ
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు (Karnataka elections) రంగం సిద్ధమైంది. ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం ( Election Commission) నేడు ప్రకటించనుంది. బుధవారం ఉదయం 11.30 గంటలకు ఎన్నికల తేదీలను వెల్లడించనుంది.