Mallanna sagar | రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాకంగా చేపట్టిన మల్లన్న సాగర్కు (Mallanna sagar) గోదావరీ జలాల ఎత్తిపోత కొనసాగుతున్నది. 15 రోజుల్లోనే నాలుగు టీఎంసీల నీటిని కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి తరలించారు.
కొత్తపల్లి, మార్చి 13 : మాదక ద్రవ్యాల వ్యతిరేక ప్రచార కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి ఫుట్బాల్ పోటీల్లో కరీంనగర్ జట్టు విజేతగా నిలిచింది. ఆదివార�
కరీంనగర్లోని ప్రతిమ దవాఖానలో చిన్నారుల గుండె సంబంధ వ్యాధుల శస్త్రచికిత్స శిబిరం విజయవంతంగా ముగిసింది. ప్రతిమ ఫౌండేషన్, హీలింగ్ లిటిల్ హార్ట్స్ లండన్ సంయుక్తంగా ఈ నెల 6 నుంచి 12 వరకు నిర్వహించిన ఏడో
ఉద్యోగాలకు ప్రిపేరయ్యే నిరుద్యోగ యువతకు సహకారం అందిస్తాం జిల్లా లైబ్రరీలో అన్ని ఏర్పాట్లూ చేశాం ఏకకాలంలో వెయ్యి మంది చదువుకునేలా సౌకర్యాలు కల్పిస్తున్నాం వివిధ గ్రూపుల క్వశ్చన్ పేపర్స్ అందుబాటులో
దళిత బంధు పథకం కింద ప్రతి నియోజకవర్గానికి 100 మంది చొప్పున ఎంపిక చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేసి అధి
ఒకప్పుడు తరగతి గదుల నిండుగా విద్యార్థులతో కళకళలాడి, కాలక్రమేణా స్టెంత్ లేక మూతపడిన సాయంపేట ప్రాథమిక పాఠశాల మళ్లీ పునర్జీవం పోసుకున్నది. మూడేళ్లుగా తాళంతోనే దర్శనమిచ్చిన విద్యాలయం, అప్పటి ఉపాధ్యాయుడు
మారనున్న కరీంనగర్ రూపురేఖలు 17న శంకుస్థాపన చేయనున్న మంత్రి కేటీఆర్ జిల్లాకేంద్రానికి కొత్తందాలు: మంత్రి గంగుల కమలాకర్ గడువులోగా పూర్తి చేసేందుకు చర్యలు: మేయర్ సునీల్రావు రూ. 615 కోట్లతో అభివృద్ధి పను
గ్రామాల సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేసింది. పల్లెప్రగతి కార్యక్రమంతో ఇప్పటికే పట్టణ స్థాయి వసతులు కల్పించే దిశగా ముందుకు సాగుతున్నది. ఈ క్రమంలో జాతీయ ఉపాధి హామీ పథకం కింద సైదాపూర్ మండలానికి �
జిల్లాలో కరోనాను కట్టడి చేసేందుకు జిల్లా అధికార యంత్రాంగం చేసిన కృషి అభినందనీయమని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ కొనియాడారు. నగరంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో శన�
నగరంలో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచి, త్వరగా పూర్తి చేయాలని మేయర్ వై సునీల్రావు అధికారులను ఆదేశించారు. నగరంలోని 49వ డివిజన్లో డ్రైనేజీ నిర్మాణ పనులకు శనివారం ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా �
వివిధ కారణాలతో చదువు మధ్యలోనే ఆపివేసిన గ్రామీణ యువతులు, మహిళలు స్వయం ఉపాధి వైపు మొగ్గు చూపుతున్నారు. ఇందుకోసం ఉచిత కుట్టుశిక్షణను సద్వినియోగం చేసుకుంటూ భవిష్యత్తుకు బాటలు వేసుకుంటున్నారు. కరీంనగర్ మం
వేల ఏండ్ల చరిత్ర కలిగిన నల్లగొండ శ్రీ సీతారామ లక్ష్మీ నృసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇక్కడ జరిగే జాతరకు జిల్లాతో పాటు పక్కల రాష్టాల నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తు�
సింగరేణి అస్థిత్వాన్ని కాపాడుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించాలని ప్రభుత్వ విప్, టీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ కోరారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శనివ
ఇదే అద్భుత అవకాశం.. కష్టపడితే జాబ్ మీ సొంతం ఉద్యోగాల భర్తీ ప్రకటనతో కొత్త ఆశలు ఇతర జిల్లాలతో పోలిస్తే ఉమ్మడి జిల్లా యువతకు మెరుగైన అవకాశాలు అన్ని శాఖల్లోనూ భారీగా ఖాళీలు కొత్త జోనల్ వ్యవస్థతో 95 శాతం స్థ�