కరీంనగర్ : ఓ మహిళ ఒకే కాన్పులో నలుగురు శిశువులకు జన్మనిచ్చింది. ఈ ఘటన కరీంనగర్లో శనివారం చోటుచేసుకుంది. కరీంనగర్ రూరల్ మండలం నాగులమాల్యాలకు చెందిన నిఖిత అనే గర్బిణికి శుక్రవారం ప్రసవ నొ�
కొత్తపల్లి : కరీంనగర్ ప్రొహిబిషన్, ఎక్సైజ్శాఖకు చెందిన కానిస్టేబుల్ లెంకల మహిపాల్రెడ్డి లఢఖ్లోని మౌంట్ యునాన్ పర్వతాన్ని అధిరోహించి జాతీయ జెండాను ఎగురవేశాడు. ఈ నెల 8న మనాలి నుంచి మౌంట్ యునామ్
బీజేపీ తప్పుడు ప్రచారం | దళిత బంధు పథకానికి ప్రజల నుంచి వస్తున్న స్పందనను చూసి ఓర్వలేకే విపక్షాలు తప్పడు ప్రచారం చేస్తున్నాయని కరీంనగర్ నగర మేయర్ వై.సునీల్రావు అన్నారు.
Rain : జిల్లాల్లో భారీ వర్షం.. కోరుట్లలో 12.9 సెంటీమీటర్ల వాన | తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాలో భారీ వర్షం కురిసింది. సోమవారం ఉదయం వరకు పలు జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. జగిత్యాల, కరీంనగర్, సిద్దిపేట, రాజన్న సిర
పెండ్లి బస్సు| జిల్లాలోని తిమ్మాపూర్ మండలంలో పెద్ద ప్రమాదం తప్పింది. మండలంలోని ఇందిరానగర్ వద్ద ఓ పెండ్లి బస్సు.. లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 30 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు.
కరీంనగర్ : జిల్లాలోని హూజూరాబాద్ నియోజకవర్గంలోని ప్రతీ దళిత కుటుంబానికి దళిత బంధు అందుతుందని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లోమంత్రి శనివారం మీడియాతో మాట�
కరీంనగర్ : హుజూరాబాద్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో మహిళా భవనాలు నిర్మిస్తామని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. కరీంనగర్ జిల్లా హూజూరాబాద్ నియోజకవర్గం వీణవంక మండలంలో మహిళా స్వయం స�
అన్నివర్గాలకు ఉచిత వైద్యసేవలే సీఎం కేసీఆర్ సంకల్పం : మంత్రి కొప్పుల | ష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు మెరుగైన వైద్యసేవలను ఉచితంగా అందించాలనే దృఢ సంకల్పంతో సీఎం కేసీఆర్ ముందుకెళ్తున్నారని రాష్ట్ర సంక్ష�
Dalitha Bandhu | కరీంనగర్ జిల్లా కేంద్రంగా దళిత బంధు పథకాన్ని ఈ నెల 16న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో కరీంనగర్ కలెక్టరేట్లో మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, కలెక్టర్, ఇతర ఉన్నతా
మంత్రి గంగుల కమలాకర్ | ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్న ప్రభుత్వాన్ని ఆదరించి, ఆశీర్వదించాలని మంత్రి గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు. బుధవారం ఆయన హుజూరాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఇప్పల నర్సింగాపూర్
కరీంనగర్ : కొవిడ్ పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో కరీంనగర్ జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. కొవిడ్ నిబంధనలు కఠినంగా అమలు చేయనున్న యంత్రాంగం బుధవారం నుండి ఏవరైనా ఫేస్ మాస్క్ లేకుండా
ప్రస్తుతం గ్రీన్ ఇండియా చాలెంజ్ ఊపందుకుంది. మొక్కలను నాటడాన్ని ఒక ఉద్యమంలా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే మంత్రి కేటీఆర్ బర్త్ డే రోజున ముక్కోటి వృక్షార్చన అనే కార్యక్రమాన్ని