కమాన్చౌరస్తా, మే 16 : చత్తీస్ఘడ్లోని పండిత్ రవిశంకర్ శుక్లా యూనివర్సిటీలో జరిగే జాతీయ సమైక్యతా శిబిరానికి అల్ఫోర్స్ మహిళా డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ వలంటీర్ హుదాసమ్రీన్ శాతవాహన యూనివర్సిటీ తరఫ�
కలెక్టరేట్, మే 16 : ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణికి వస్తున్న దరఖాస్తులను ప్రాధాన్యతతో పరిష్కరించాలని అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ ఆడిట�
రామడుగు, మే16 : మోతె శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో సోమవారం స్వామివారి కల్యాణ మహోత్సవం కనులపండువగా జరిగింది. మూలవిరాట్టుకు ఉదయం సుప్రభాత సేవ, అభిషేకాలు, అర్చనలు చేశారు. అనంతరం స్వామివారి ఉత్సవమూర్తుల ఎదుర్�
అవగాహన కార్యక్రమాల్లో వైద్యులు జమ్మికుంట రూరల్, మే 16: డెంగ్యూ వ్యాధి ప్రబలకుండా ప్రజలు జాగ్రత్తలను పాటించాలని వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యుడు తులసీదాస్ సూచించారు. మండలంలోని వావిలాల గ్రామంలో
మండలంలో 14 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు ఇప్పటి వరకు 30,400క్వింటాళ్ల సేకరణ ఇల్లందకుంట, మే 16: మండలంలో యాసంగి వరిధాన్యం కొనుగోళ్లు ముమ్మరంగా సాగుతున్నాయి. 18 గ్రామాల్లో 9,540 ఎకరాల్లో రైతులు వరిసాగు చేయగా, దాదాపు 1.20 లక్
కరీంనగర్: కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మాంగళ్య షాపింగ్ మాల్ బాంబు పెట్టామనే ఫేక్ ఫోన్ కాల్ కలకలం రేపింది. సోమవారం మధ్యాహ్నం షాపింగ్ మాల్ నిర్వాహకులకు గుర్తు తెలియని వ్యక్తులు అన్నోన్ నంబర్తో ఫోన్ చేసి మ
Karimnagar | కొత్తపల్లి మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదం జరిగింది. కొత్తపల్లి మండలం బావుపేట వద్ద గురువారం రాత్రి ఆటో బోల్తా పడింది. దీంతో అందులో ప్రయాణిస్తున్నవారు తీవ్రంగా గాయపడ్డారు.
కరీంనగర్ : కరీంనగర్ నుంచి ముంబైకి వెళ్లే లోకమాన్య తిలక్ రైలును పునః ప్రారంభించాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ రైల్వే బోర్డు చైర్మన్ వినయ్ కుమార్ త్రిపాఠి ను కోరారు. bకరీం�
కరీంనగర్ : రాష్ట్ర ప్రభుత్వం కల్యాణ లక్ష్మి పథకం ద్వారా నిరుపేద ఆడబిడ్డలకు అండగా నిలుస్తుందని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. మంగళవారం హుజురాబాద్ సాయి రూప గార్డెన్లో 500 మంది లబ్ధిదారు�
రాజన్న సిరిసిల్ల : రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్పై మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్, టీఆర్ఎస్ లేకుంటే తెలంగాణ పదం ఉండేదా? ఈ రాష్ట్రం వచ్చి ఉండేదా? అని కేటీఆర్ ప్రశ్నించ�
karimnagar | ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వాన బీభత్సం సృష్టించింది. బుధవారం తెల్లవారుజామున కురిసిన భారీ వానతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. వానకు ఈదురుగాలులు తోడవడంతో పలుప్రాంతాల్లో విద్యుత్ నిలిచ�
ఫోకస్డ్గా చదివితే విజయం మీదే ఎవరితో మీకు పోటీ వద్దు.. మీకు మీరే కాంపిటేటర్ సిలబస్పై అవగాహన ఉంటే ఉద్యోగం గ్యారెంటీ సీఎస్బీ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ బాలలత మల్లవరపు అభ్యర్థులకు దిశానిర్దేశం చేసిన వక్త�
accident | కరీంనగర్ జిల్లాలోని చొప్పదండి, హైదరాబాద్ శివార్లలోని హయత్నగర్లో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు మరణించారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలంలోని రుక్మాపూర్ శివారులో వేగంగా దూసుకొచ్చిన �
కరీంనగర్ : ధాన్యం కొనుగోలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. అంతర్జాతీయ మార్కెట్లో ధాన్యాన్ని విక్రయించడంలో కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ విఫలమైందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయ�