కరీంనగర్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో నెలకొల్పిన ‘టీ హబ్' తరచూ సుస్తికి గురవుతున్నది. నిరుపేద రోగులకు ఉచితంగా వైద్య పరీక్షలు చేసి, వారిపై ఆర్థిక భారం పడకుండా చూడాలనే సదుద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ రోగ ని�
మూడు నెలలుగా పెండింగ్లో ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలని కార్మికులు డి మాండ్ చేశారు. కరీంనగర్ ప్రభుత్వ దవాఖాన వరర్స్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో గురువారం విధులు బహిష్కరించి దవాఖాన ఎదుట ధర్నా చ
కరీంనగర్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ (జీజీహెచ్) అడ్డాగా అంబులెన్స్ల దందా జోరుగా సాగుతున్నది. అత్యవసర సమయాల్లో చికిత్స కోసం జీజీహెచ్కు వచ్చిన పేషెంట్లను కమీషన్ల కోసం ప్రైవేట్ దవాఖానలకు తరలిస్తు�
‘సదరం సర్టిఫికెట్కు రూ.30 వేలు?’ శీర్షికన మంగళవారం ‘నమస్తే తెలంగాణ’లో వచ్చిన కథనం సంచలనం సృష్టించింది. కరీంనగర్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో రెండు రోజులుగా కలకలం రేపుతున్నది. ఇక్కడ జరుగుతున్న అక్రమాలు, �
మంచానికి పరిమితమైన వృద్ధురాలిని ఆమె కాల్చిన బీడే దహించి వేసింది. కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం శ్రీనివాస్నగర్లో బొడ్డు పోచమ్మ (90),ఎల్లవ్వ అనే అత్తా కోడళ్లు ఉంటున్నారు. ఆదివారం కోడలు పనికి వెళ్లగా,
ఉత్తర తెలంగాణకే తలమానికంగా ఉన్న కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన దవాఖానలో సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు లేకపోవడంతో వరంగల్, హైదరాబాద్కు రోగులను రెఫర్ చేయాల్సి వస్తోంది. అత్యవసర చికిత్సలు సరైన సమయంలో అందించ�
కరీంనగర్ ప్రభుత్వ దవాఖానకు అనుబంధంగా ఉన్న నర్సింగ్ పాఠశాల సమస్యలకు కేరాఫ్లా మారింది. నర్సింగ్ సిబ్బందికి క్వార్టర్లల కోసం కేటాయించిన ఓ పురాతన భవనంలో దీనిని నిర్వహిస్తుండగా ఇప్పటి వరకు సొంత భవనాని�
కరీంనగర్ ప్రభుత్వ దవాఖానలో పని చేస్తున్న తమకు పెండింగ్ వేతనాలు చెల్లించాలని శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ కార్మికులు డిమాండ్ చేశారు. మూడు నెలల నుంచి కాంట్రాక్టర్ వేతనాలు చెల్లించడం లేదని �
ఉత్తర తెలంగాణకు తలమానికంగా ఉన్న కరీంనగర్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ (జీజీహెచ్)కు చుట్టు పక్కల పది జిల్లాలతోపాటు పక్క రాష్ట్రం నుంచి తాకిడి ఉంటున్నది. అయితే ఇక్కడ సూపర్ స్పెషాలిటీ సేవలు లేక మెరుగై�
కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ప్రధాన దవాఖాన వైద్యులు దంత శస్త్ర చికిత్సల్లో రికార్డును నెలకొల్పారు. డెంటిస్ట్ డాక్టర్ వాడె రవిప్రవీణ్రెడ్డి ఒకే నెలలో 573 సర్జరీలు చేశారు. దేశ చరిత్రలో ప్రభుత్వ దవాఖాన దంత �
కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన దవాఖానలో ఆన్లైన్ ఓపీ సేవలు ప్రారంభమయ్యాయి. రోజుకు సుమారు వెయ్యి మందికిపైగా ఓపీ కోసం వస్తుండగా, వీరికి గతంలో చిన్న కాగితాల్లో ఓపీ రాసిచ్చేవారు.